NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / రిషబ్ పంత్ కి ఫుల్ సాలరీ ఇస్తూ ప్రకటన
    తదుపరి వార్తా కథనం
    రిషబ్ పంత్ కి ఫుల్ సాలరీ ఇస్తూ ప్రకటన
    రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషబ్ పంత్

    రిషబ్ పంత్ కి ఫుల్ సాలరీ ఇస్తూ ప్రకటన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 09, 2023
    05:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రిషబ్ పంత్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. తాజాగా పంత్ విషయంలో బీసీసీఐ పెద్ద మనసు చాటుకుంది.

    ఇప్పటికే పంత్ ఆరోగ్య విషయంలో బీసీసీఐ ప్రత్యేక చొరవ చూపుతోంది. మెరుగైన వైద్యం కోసం ముంబాయికి ఎయిర్ అంబులెన్స్ పెట్టి.. బీసీసీఐ తరలించిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఈ సీజన్లో మ్యాచ్ లు ఆడకున్నా.. పంత్ కు పూర్తి జీతం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.

    ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్‌ ఈ ఏడాది ఐపీఎల్‌కు దాదాపు దూరమైనట్లే చెప్పాలి. ఐపీఎల్‌-2023 ఆడక​పోయినా మొత్తం చెల్లాంచాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది

    రిషబ్ పంత్

    రూ.16 కోట్లు చెల్లింపు

    బీసీసీఐ కాంట్రాక్టు ప్రకారం గ్రేడ్ 1 కేటగిరిలో రిషబ్ పంత్ ఉన్నాడు. దీంతో ప్రతి ఏటా రూ.5 కోట్లు పంత్ కు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ డబ్బులను చెల్లిస్తామని బీసీసీఐ వెల్లడించింది.

    మరోవైపు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిట్స్ ఆటగాడిగా పంత్ కు రావాల్సిన రూ.16 కోట్లు చెల్లించాలని జట్టుకు అందించాలని ఫ్రాంచైజీని బీసీసీఐ ఆదేశించింది. దీంతో బోర్డు కాంట్రాక్టులో ఉన్న ఆటగాళ్లందరికీ బీమా ఉండనుంది.

    పంత్‌కు ఏడాది మొత్తానికి రూ.16 కోట్లు అందనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత జట్టు
    క్రికెట్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    భారత జట్టు

    భారత్ టీంను ఢీకొట్టే శ్రీలంక జట్టు ఇదే.. శ్రీలంక
    యోయో ఫిట్‌నెస్ మళ్లీ వచ్చేసింది..! క్రికెట్
    ఈ ఏడాదైనా భారత్ విజయఢంకా మోగించేనా..? క్రికెట్
    'వన్డే ప్రపంచ కప్‌ను కచ్చితంగా గెలుస్తాం': హార్ధిక్ పాండ్యా క్రికెట్

    క్రికెట్

    2022లో లియాన్, రబాడ సరికొత్త రికార్డు ప్రపంచం
    బౌండరీ లైన్ బయట క్యాచ్ పట్టినా ఔటిచ్చారు.. ఎందుకు..? ప్రపంచం
    'టీ20 వరల్డ్ కప్ చాహెల్ అడుంటే ఎక్కవ నష్టం జరిగేది' : దినేష్ కార్తీక్ ప్రపంచం
    బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..! బంగ్లాదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025