NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..?
    తదుపరి వార్తా కథనం
    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..?
    ఉమెన్స్ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా నిలిచిన స్మృతి మంధాన

    ఉమెన్స్ ఐపీఎల్ లీగ్‌లో బెంగళూర్ కప్పు సాధించేనా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 14, 2023
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఇప్పటివరకు ఒకసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేదు. అయితే ఈసారి ఉమెన్స్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ సత్తా చాటాలని భావిస్తోంది. ఇప్పటికే కీలకమైన ఆటగాళ్లను ఫ్రాంచేజీ కొనుగోలు చేసింది.

    భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానకు అత్యధిక ధర చెల్లించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్లు ఎల్లీస్‌ఫెర్రి, మేగాన్ ఘట్‌లతో జట్టుకు మరింత బలం చేకూరనుంది.

    ఆర్సీబీ ఈ వేలంలో 18 మంది ఆటగాళ్ల కోసం 11.9 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 12 మంది భారత ఆటగాళ్లు, ఆరుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు.

    మార్చి 4 నుంచి 26 ఉమెన్స్ ఐపీఎల్ మొదటి ఎడిషన్‌ను నిర్వహించనున్నారు. మ్యాచ్‌లు ముంబైలోని DY పాటిల్, క్రికెట్‌క్లబ్ ఆఫ్ఇండియా స్టేడియాల్లో జరగనున్నాయి.

    బెంగళూర్

    బెంగళూర్ జట్టులోని సభ్యులు

    ఆర్‌సిబికి కెప్టెన్ గా స్మృతి మంధాన వ్యవరించే అవకాశం ఉంది. ఒకవేళ మంధాన అవకాశం ఇవ్వకపోతే ఫెర్రిని పగ్గాలను చేపట్టనుంది. ఫెర్రీ గతంలో బిగ్ బాష్ లీగ్ సిడ్నీ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించింది.

    జట్టు: స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిశా కసత్, ఇంద్రాణి రాయ్, ఆశా శోబన, కనికా అహుజా, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతీ బోస్, పూనమ్ ఖేమ్నార్, కోమల్‌గన్ జంచుజాడ్ పవార్, హీథర్ నైట్, శ్రేయాంక పాటిల్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    క్రికెట్

    వెస్టిండీస్‌కి ధీటుగా బదులిచ్చిన జింబాబ్వే, డ్రాగా ముగిసిన మొదటి టెస్టు వెస్టిండీస్
    బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, టెస్టుల్లో అరంగేట్రం చేసిన సూర్యకుమార్, భరత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    టెస్టుల్లో అరంగేట్రం చేసిన టీ20 నెం1.ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్
    టెస్ట్ క్యాప్ అందుకున్న కేఎస్ భరత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025