NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు
    దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు
    క్రీడలు

    దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు

    వ్రాసిన వారు Naveen Stalin
    April 25, 2023 | 09:45 pm 0 నిమి చదవండి
    దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు
    దంచికొట్టిన గుజరాత్ టైటాన్స్; ముంబై ఇండియన్స్ లక్ష్యం 208 పరుగులు

    అహ్మదాబాద్‌లోని గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ దంచికొట్టింది. 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 207పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్‌ జట్టుకు 208పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ జట్టు నిర్దేశించింది. శుభ్‌మన్ గిల్ 56(34)పరుగులతో దూకుడిగా ఆడి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో గిల్‌కి ఇది మూడో అర్ధశతకం కావడం గమనార్హం. మొదట టాస్ గెలిచి ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా గుజరాత్ నుంచి తాము బెస్ట్ ఫినిషర్స్ అని మరోసారి నిరూపించారు. వారిద్ధరి విజృంభణతో గుజరాత్ జట్టు చివరి నాలుగు ఓవర్లలో 70పరుగులతో సత్తా చాటింది.

     మహ్మద్ షమీకి ఇది 100వ మ్యాచ్, వృద్ధమాన్ సాహాకు 150మ్యాచ్ 

    తొలుత వృద్ధిమాన్ సాహాను 4పరుగుల వద్ద అర్జున్ టెండూల్కర్ మూడో ఓవర్లో అవుట్ చేసి గుజరాత్‌ను ఆదిలోనే దెబ్బతీశాడు. అయినా శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడి జట్టు స్కోరును పరుగులెత్తించాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్ త్వరగానే పెవిలియన్‌కు చేరారు. అనంతరం వచ్చిన డేవిడ్ మిల్లర్(46), అభినవ్ మనోహర్(42), రాహుల్ తెవాటియా(5బంతుల్లో 20పరుగులు) ముంబయి ఆటగాళ్లపై విరుచుకు పడ్డారు. గుజరాత్ పేసర్ మహ్మద్ షమీకి ఇది 100వ మ్యాచ్ కాగా, వృద్ధమాన్ సాహాకు ఇది 150మ్యాచ్ కావడం గమనార్హం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఐపీఎల్
    ముంబయి ఇండియన్స్
    గుజరాత్ టైటాన్స్
    నరేంద్రమోడీ స్టేడియం
    అహ్మదాబాద్

    ఐపీఎల్

    డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు సంపాదించుకున్న అంజిక్యా రహానే బీసీసీఐ
    కింగ్ కోహ్లీకి భారీ జరిమానా.. మళ్లీ రిపీట్ అయితే రెండు మ్యాచ్‌లు నిషేధం! విరాట్ కోహ్లీ
    ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కుంభకోణం క్రికెట్
    IPL 2023: ఉత్కంఠ పోరులో దిల్లీ క్యాపిటల్స్‌దే విజయం ఢిల్లీ క్యాపిటల్స్

    ముంబయి ఇండియన్స్

    IPL 2023: భారీ టార్గెట్ ను చేధించలేకపోయిన ముంబై ఐపీఎల్
    అర్జున్ టెండుల్కర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాడు : పాక్ మాజీ క్రికెటర్ ఐపీఎల్
    ఐపీఎల్‌లో తొలి వికెట్ తీసిన అర్జున్ టెండుల్కర్.. రోహిత్ ఫుల్ జోష్! రోహిత్ శర్మ
    IPL 2023: ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ ఐపీఎల్

    గుజరాత్ టైటాన్స్

    రోహిత్ శర్మ Vs హార్ధిక్ పాండ్యా.. గురు శిష్యుల్లో ఎవరు పైచేయి సాధిస్తారో! రోహిత్ శర్మ
    IPL 2023: రసవత్త పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం లక్నో సూపర్‌జెయింట్స్
    IPL 2023: విజృంభించిన లక్నో బౌలర్లు.. స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన గుజరాత్  ఐపీఎల్
    IPL 2023: గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టనున్న లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్‌జెయింట్స్

    నరేంద్రమోడీ స్టేడియం

    ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం డిల్లీ క్యాప్‌టల్స్

    అహ్మదాబాద్

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    3 ఏళ్ల తర్వాత టెస్టుల్లో తొలి సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లి, ప్రశంసించిన అనుష్క శర్మ విరాట్ కోహ్లీ
    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    తదుపరి వార్తా కథనం

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023