NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!
    క్రీడలు

    భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!

    భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!
    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 19, 2023, 10:09 am 1 నిమి చదవండి
    భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!
    భారత్, పాక్ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనున్న అమెరికా

    2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ కీలకమైన మార్పులు చేసింది. టీ20 ప్రపంచ కప్ 2024 కి సంబంధించి అమెరికా క్రికెట్‌ అధ్యక్షుడు అతుల్‌ రాయ్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఓక్లాండ్, ఫ్లోరిడా, లాస్ ఏంజెల్స్ లోని వేదికలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 2024లో జరిగే ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంతో భారత్-పాకిస్థాన్ పోరుకు అమెరికా ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది . 2024 టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి ఫ్లోరిడాలో వెస్టిండీస్‌తో భారత్ ఆడిన T20 మ్యాచ్‌లు పూర్తిగా అమ్ముడుపోయాయని, కావున USAలో నిర్వహించడం మంచిదని అతుల్ రాయ్ పేర్కొన్నారు.

    పెద్ద బౌండరీలతో కూడిన మైదానం అవసరం

    USAలోని చాలా మైదానాలు బేస్‌బాల్‌కు తగ్గట్టుగా ఉండటంతో మైదానాలు తక్కువ కొలతలతో ఉంటాయని రాయ్ తెలిపారు. ఏంజిల్స్‌లోని మైదానంలో ఇండియా, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లు ఆడిందని ఇది పెద్ద బౌండరీలతో కూడిన సరైన క్రికెట్ మైదానం అని ఆయన వెల్లడించారు. భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు అమెరికా ఆతిథ్యమివ్వడం గమనార్హం. 2022లో MCGలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ పాకిస్థాన్‌ను ఓడించింది. పాకిస్థాన్‌పై 13వ ప్రపంచకప్ విజయం సాధించి 2021 ఈవెంట్‌లో జరిగిన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారత జట్టు
    క్రికెట్

    తాజా

    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    మార్చి 26న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    భారత జట్టు

    గంటల వ్యవధిలో అమ్ముడుపోయిన విశాఖ వన్డే మ్యాచ్ టికెట్లు క్రికెట్
    ఇండియా-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ కు అతిధులుగా ఇరుదేశాల ప్రధానమంత్రులు క్రికెట్
    గాయం నుంచి కోలుకున్న జడేజా, కెప్టెన్‌గా రీ ఎంట్రీ క్రికెట్
    గాయం నుంచి కోలుకున్న జడేజా రీ ఎంట్రీ క్రికెట్

    క్రికెట్

    సూర్యకుమార్‌కు అవకాశమిస్తే.. ప్రపంచకప్‌లో దుమ్మురేపుతాడు : యూవీ సూర్యకుమార్ యాదవ్
    శ్రీలంకను చిత్తును చేసిన న్యూజిలాండ్ న్యూజిలాండ్
    రెండో టీ20ల్లో ఆప్ఘన్‌పై పాక్ ప్రతీకారం తీర్చుకోనేనా..? పాకిస్థాన్
    హెన్రీ షిఫ్లీ దెబ్బకు తోకముడిచిన శ్రీలంక న్యూజిలాండ్

    క్రీడలు వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Sports Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023