NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!
    తదుపరి వార్తా కథనం
    భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!
    భారత్, పాక్ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనున్న అమెరికా

    భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు అమెరికా ఆతిథ్యం..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 19, 2023
    10:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2024లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ కీలకమైన మార్పులు చేసింది. టీ20 ప్రపంచ కప్ 2024 కి సంబంధించి అమెరికా క్రికెట్‌ అధ్యక్షుడు అతుల్‌ రాయ్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఓక్లాండ్, ఫ్లోరిడా, లాస్ ఏంజెల్స్ లోని వేదికలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

    2024లో జరిగే ఈ టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంతో భారత్-పాకిస్థాన్ పోరుకు అమెరికా ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది . 2024 టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 20 జట్లు పాల్గొనబోతున్నాయి

    ఫ్లోరిడాలో వెస్టిండీస్‌తో భారత్ ఆడిన T20 మ్యాచ్‌లు పూర్తిగా అమ్ముడుపోయాయని, కావున USAలో నిర్వహించడం మంచిదని అతుల్ రాయ్ పేర్కొన్నారు.

    భారత్

    పెద్ద బౌండరీలతో కూడిన మైదానం అవసరం

    USAలోని చాలా మైదానాలు బేస్‌బాల్‌కు తగ్గట్టుగా ఉండటంతో మైదానాలు తక్కువ కొలతలతో ఉంటాయని రాయ్ తెలిపారు. ఏంజిల్స్‌లోని మైదానంలో ఇండియా, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లు ఆడిందని ఇది పెద్ద బౌండరీలతో కూడిన సరైన క్రికెట్ మైదానం అని ఆయన వెల్లడించారు.

    భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు అమెరికా ఆతిథ్యమివ్వడం గమనార్హం. 2022లో MCGలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ పాకిస్థాన్‌ను ఓడించింది. పాకిస్థాన్‌పై 13వ ప్రపంచకప్ విజయం సాధించి 2021 ఈవెంట్‌లో జరిగిన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత జట్టు
    క్రికెట్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    భారత జట్టు

    'వన్డే ప్రపంచ కప్‌ను కచ్చితంగా గెలుస్తాం': హార్ధిక్ పాండ్యా క్రికెట్
    రాహుల్ ద్రవిడ్ స్థానంలో కొత్త కోచ్..? క్రికెట్
    టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..? క్రికెట్
    80 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత్ ప్లేయర్ క్రికెట్

    క్రికెట్

    వన్డేల్లో శ్రీలంక పేసర్ అరంగ్రేటం శ్రీలంక
    ప్రపంచ కప్‌లో జార్జియా వేర్‌హామ్‌కు అవకాశం ఆస్ట్రేలియా
    రోహిత్ శర్మ సెంచరీ మిస్.. వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బద్దలు రోహిత్ శర్మ
    దసున్ శనక సెంచరీ వృథా శ్రీలంక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025