NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / రైలులో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి; ఉగ్రవాదుల పనేనా?
    తదుపరి వార్తా కథనం
    రైలులో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి;  ఉగ్రవాదుల పనేనా?
    పాకిస్థాన్‌లో రైలులో సిలిండర్ పేలి ఇద్దరు మృతి

    రైలులో పేలిన సిలిండర్, ఇద్దరు మృతి; ఉగ్రవాదుల పనేనా?

    వ్రాసిన వారు Stalin
    Feb 16, 2023
    01:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌లోని క్వెట్టా వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం పేలుడు సంభవించడంతో ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు గాయపడినట్లు వెల్లడించారు. రైలు చిచావత్ని రైల్వే స్టేషన్ మీదుగా వెళుతుండగా పేలుడు సంభవించినట్లు పేర్కొన్నారు.

    రైలులోని నాలుగో నంబర్ బోగీలో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికార ప్రతినిధి చెప్పినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది.

    పేలుడు అనంతరం రైలులోని ప్రయాణికులను అధికారులు దించేశారు.

    పాకిస్థాన్

    ఆధారాలు సేకరిస్తున్న ఉగ్రవాద నిరోధక శాఖ

    జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులో సిలిండర్ పేలిన ఘటనకు సంబంధించి ఆధారాలను ఉగ్రవాద నిరోధక శాఖ అధికారులు సేకరిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

    పెషావర్‌లో మసీదులో ప్రార్థన సమయంలో పేలుడు జరిగి 100 మందికి పైగా మరణించిన కొద్ది రోజుల తరువాత ఈ సంఘటన‌పై నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

    పాక్‌లో రైలులో సిలిండర్‌ను తీసుకెళ్లడం నిషేధం. ఈ క్రమంలో రైలులో దాన్ని ఎవరు తీసుకొచ్చారు? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Jammu Kashmir: డ్రోన్‌లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్ జమ్ముకశ్మీర్
    Vikram Misri: తప్పుడు ప్రచారాలకు పాకిస్థాన్ ప్రసిద్ధి : భారత్ భారతదేశం
    PM Modi: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు.. త్రివిధ దళాధిపతులతో మోదీ అత్యవసర సమీక్ష నరేంద్ర మోదీ
    Bomb threat:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్‌.. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు బాంబు బెదిరింపు

    పాకిస్థాన్

    రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ప్రపంచం
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర! ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025