NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: అప్గాన్‌పై పాక్ బాంబుల వర్షం.. 15 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Pakistan: అప్గాన్‌పై పాక్ బాంబుల వర్షం.. 15 మంది మృతి
    అప్గాన్‌పై పాక్ బాంబుల వర్షం.. 15 మంది మృతి

    Pakistan: అప్గాన్‌పై పాక్ బాంబుల వర్షం.. 15 మంది మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 25, 2024
    08:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌ అఫ్గానిస్థాన్‌పై వైమానిక దాడులు జరిపింది.

    ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా మొత్తం 15 మంది మరణించారు. పక్తికా ప్రావిన్స్‌లోని బార్మల్‌ జిల్లా పరిధిలో ఏడు గ్రామాలు ఈ దాడుల్లో లక్ష్యంగా మారాయి.

    ఈ దాడులకు పాకిస్థాన్‌ యుద్ధ విమానాలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

    అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వజీరిస్థానీ శరణార్థులుగా గుర్తించారు.

    ఈ దాడులపై తాలిబన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా వ్యతిరేకించింది.

    Details

    ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన తాలిబన్

    ఈ చర్యకు ప్రతిస్పందనగా ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబన్‌ ప్రకటించింది.

    భద్రతా వర్గాల ప్రకారం, సరిహద్దు సమీపంలోని తాలిబన్‌ రహస్య స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు చెబుతున్నారు.

    అయితే ఈ దాడులు పాకిస్థాన్‌ వైమానిక దళం చేతివాటేనని ఇప్పటివరకు పాక్‌ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇటీవల పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

    పాక్‌ దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడులకు తాలిబన్లే కారణమని పాకిస్థాన్‌ ఆరోపించగా, తాలిబన్‌ ఈ ఆరోపణలను ఖండించింది.

    ఈ పరిణామాల మధ్య పాక్‌ వైమానిక దాడులు చేయడం ప్రత్యేకమైన దృష్టిని ఆకర్షిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    ప్రపంచం

    తాజా

    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు

    పాకిస్థాన్

    SCO Meeting: పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన.. ప్రధానితో విందుకు ఆహ్వానం భారతదేశం
    Asia Cup 2024: అక్టోబర్ 19న హైవోల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌-పాకిస్తాన్‌ పోరుకు తిలక్‌ వర్మ సారథ్యం! టీమిండియా
    SCO Summit: SCO శిఖరాగ్ర సమావేశానికి ఎస్ జైశంకర్.. వివిధ అంశాలపై చర్చ  సుబ్రమణ్యం జైశంకర్
    Babar Azam: బాబర్‌ అజామ్‌పై సెలక్షన్‌ కమిటీ నిర్ణయం..పీసీబీని హెచ్చరించిన రమీజ్‌ రజా  క్రీడలు

    ప్రపంచం

    JP Morgan : ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు అమెరికా
    Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 60 విమాన సర్వీసుల రద్దు ఎయిర్ ఇండియా
    Number plate for vehicles:  ఫ్యాన్స్  నుంచి ఇండియాకి.. వాహనాలకు నంబర్ పేట్ల వ్యవస్థ ఎలా వచ్చిందంటే? ఇండియా
    North Korea: యునైటెడ్ నేషన్స్ తీర్మానాల ఉల్లంఘనపై అమెరికా విమర్శ.. క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా  ఉత్తర కొరియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025