NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Satellite Based Toll System: త్వరలోనే శాటిలైట్ టోల్ సిస్టమ్.. వాహనాలను టోల్ ప్లాజాల వద్ద ఆపాల్సిన అవసరం లేదు 
    తదుపరి వార్తా కథనం
    Satellite Based Toll System: త్వరలోనే శాటిలైట్ టోల్ సిస్టమ్.. వాహనాలను టోల్ ప్లాజాల వద్ద ఆపాల్సిన అవసరం లేదు 
    Satellite Based Toll System: త్వరలోనే శాటిలైట్ టోల్ సిస్టమ్

    Satellite Based Toll System: త్వరలోనే శాటిలైట్ టోల్ సిస్టమ్.. వాహనాలను టోల్ ప్లాజాల వద్ద ఆపాల్సిన అవసరం లేదు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 29, 2024
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టోల్ ప్లాజాల వద్ద పట్టే సమయాన్ని తగ్గించేందుకు ఫాస్ట్ ట్యాగ్ ప్రారంభమైంది.

    ఇప్పుడు రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యవస్థను తొలగించి త్వరలోనే కొత్త సేవను తీసుకువస్తామని, ఇది శాటిలైట్ ఆధారితంగా ఉంటుందని తెలిపారు.

    అంటే డబ్బులు శాటిలైట్ ద్వారా కట్ అవుతాయి .

    ఈ సర్వీస్ ఫాస్టాగ్ కంటే వేగంగా ఉంటుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

    బెంగుళూరు, మైసూర్, పానిపట్‌లలో దీనిని పైలట్ ప్రాజెక్ట్‌ చేపట్టింది .

    దేశంలో ఈ ఏడాదిలోనే ఈ టోల్‌ విధానం ప్రారంభమవుతుందని నితిన్ గడ్కరీ వెల్లడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    త్వరలోనే శాటిలైట్ టోల్ సిస్టమ్

    Breaking News: Union Transport Minister @nitin_gadkari announces the end of toll booths! 🛣️

    Introducing a new satellite-based toll collection system for seamless travel.

    Pay directly from your bank account based on the road distance covered.

    pic.twitter.com/FZEK75Ing8

    — Divya Gandotra Tandon (@divya_gandotra) March 27, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ బీజేపీ
    మొదటి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ సదుపాయాన్ని ప్రారంభించిన టాటా మోటార్స్ టాటా
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025