NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Jefferies: అయోధ్యకు ఏడాదికి 5కోట్ల మంది పర్యాటకులు
    తదుపరి వార్తా కథనం
    Jefferies: అయోధ్యకు ఏడాదికి 5కోట్ల మంది పర్యాటకులు
    Jefferies: అయోధ్యకు ఏడాదికి 5కోట్ల మంది పర్యాటకులు

    Jefferies: అయోధ్యకు ఏడాదికి 5కోట్ల మంది పర్యాటకులు

    వ్రాసిన వారు Stalin
    Jan 22, 2024
    04:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రామ మందిర ప్రారంభోత్సవం అయోధ్య రూపురేఖలను మారుస్తుందన్న అంచనాలను వెలువడుతున్నాయి.

    అయోధ్య భారత్‌కు ఒక కొత్త పర్యాటక హాట్‌స్పాట్‌ను మారనుంది. తద్వారా ఏడాదికి అయోధ్య నగరం ఏటా 5 కోట్ల మంది పర్యాటకులను అకర్షించనున్నట్లు బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ తెలిపింది.

    కొత్త విమానాశ్రయం నిర్మాణం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్లు, టౌన్‌షిప్‌లు, మెరుగైన రహదారి కనెక్టివిటీ మొదలైన వాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు10 బిలియన్ డాలర్లను వెచ్చించాయి.

    మౌలిక సదుపాయాల పరంగా భారీగా అభివృద్ధి చెందిన అయోధ్యకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు పోటెత్తుతారని జెఫరీస్ పేర్కొంది.

    అయోధ్య

    పెరగనున్న పర్యాటక జీడీపీ

    భారత పర్యాటకం 2019 ఆర్థిక సంవత్సరంలో జీడీపీకి 194 బిలియన్ డాలర్లను అందించింది.

    ఇప్పుడు అది 2033 నాటికి 8 శాతం సీఏజీఆర్ పెరిగి.. 443 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.

    ప్రస్తుతం భారత జీడీపీలో టూరిజం వాటా 6.8 శాతంగా ఉంది. అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి వల్ల ఈ పురాతన నగరాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారడానికి అవకాశం ఉన్నట్లు 'జెఫరీస్' పేర్కొంది.

    అయోధ్యకు పెరుగుతున్న రవాణా పెరగడం వల్లహోటల్స్, ఎయిర్‌లైన్స్, హాస్పిటాలిటీ, ఎఫ్‌ఎంసీజీ, ట్రావెల్ యాక్సెసరీస్, సిమెంట్ మొదలైన అనేక రంగాలు లాభపడతాయని 'జెఫరీస్' నివేదిక పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య
    పర్యాటకం
    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం
    తాజా వార్తలు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    అయోధ్య

    Arun Yogiraj: అయోధ్య శ్రీరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎవరు? అతని విజయగాథే ఇదే  అరుణ్ యోగిరాజ్
    Ayodya Ram Temple : రామాలయాన్ని పేల్చాస్తాం.. సీఎం యోగికి బాంబు బెదిరింపులు యోగి ఆదిత్యనాథ్
    Ayodhya: యూపీ బస్సుల్లో, ఆటోల్లో రామకీర్తనలు.. మార్చి 24 వరకు రామభజనలు  ఉత్తర్‌ప్రదేశ్
    'డాక్టర్ గారూ.. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ఠ రోజే డెలవరీ చేయండి'.. గర్భిణుల వేడుకోలు  శ్రీరాముడు

    పర్యాటకం

    ప్రపంచంలోని విభిన్న హోటల్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి  జీవనశైలి
    యూరప్ డే: యూరప్ ఖండంలో ఖచ్చితంగా చూడాల్సిన అతి సుందర ప్రదేశాలు  లైఫ్-స్టైల్
    వేసవిలో అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు  జీవనశైలి
    చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారు ఈ మ్యూజియంలను తప్పకుండా సందర్శించండి  లైఫ్-స్టైల్

    అయోధ్య రామాలయ ప్రారంభోత్సం

    Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ  రాహుల్ గాంధీ
    Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ   నరేంద్ర మోదీ
    అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం  భూకంపం
    PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ అయోధ్య

    తాజా వార్తలు

    Komatireddy: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి కోమటిరెడ్డి  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
    Vrindavan Temple: ఐఫోన్‌ను ఎత్తుకెళ్లిన కోతి.. ఏం ఇస్తే తిరిగి ఇచ్చిందంటే! మధుర
    Salaar OTT release: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. మీరూ చూసేయండి  సలార్
    జనవరి 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025