NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ 
    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ 
    1/2
    బిజినెస్ 0 నిమి చదవండి

    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 30, 2023
    03:14 pm
    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ 
    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ

    దేశంలో విమానయాన రంగ వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎయిర్ ఇండియా దూసుకుపోతోంది. ఇప్పటికే 470 విమానాలను ఆర్డర్ ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు ఎయిర్ ఇండియా భారీగా నియామకాలను చేపడుతోంది. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్ ప్రతి నెలా 550 మంది క్యాబిన్ సిబ్బందిని, 50 మంది పైలట్‌లను నియమించుకుంటుందని మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరించడం వల్ల నష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్‌ను లాభాల బాట పట్టించొచ్చనే యాజమాన్యం భావిస్తోంది.

    2/2

    అప్పటి వరకు నియామకాలు జరుగూనే ఉంటాయ్: సీఈఓ

    కొత్త విమానాలు వస్తున్న కొద్దీ నియామకాలు పెరుగుతూనే ఉంటాయని సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ చెప్పారు. ఈ ఏడాది చివరి వరకు నియామకాలు చేపడుతాని వివరించారు. అలాగే 2024 చివరి నాటికి మళ్లీ నియామకాలు వేగం పుంజుకుంటాయని వెల్లడించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారాలను ఎయిర్ ఇండియాతో విలీనం చేసే ప్రక్రియ రెగ్యులేటరీ ఆమోదాలకు లోబడి జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం నాలుగు ఎయిర్‌లైన్స్‌లో కలిపి 20వేల మంది సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. అయితే కొత్తగా నియమిస్తున్నవారు అదనం అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఎయిర్ ఇండియా
    టాటా
    విస్తారా
    తాజా వార్తలు
    విమానం

    ఎయిర్ ఇండియా

    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    దిల్లీ-సిడ్నీ: గాలిలో ఉన్న ఎయిర్ ఇండియా విమానంలో కుదుపు, ప్రయాణికులకు గాయాలు  ఇండియా లేటెస్ట్ న్యూస్
    గో ఫస్ట్ విమానాల కోసం లీజుదార్లతో టాటా, ఇండిగో విడివిడిగా చర్చలు టాటా
    నేటి నుంచి ఇన్ కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ లో కొత్త రూల్స్ ఫోన్

    టాటా

    ఎయిర్ ఇండియాలో డిజిటల్ సిస్టమ్స్ అప్‌గ్రేడ్; చాట్‌జీపీటీ కోసం రూ.1600కోట్ల పెట్టుబడి  ఎయిర్ ఇండియా
    త్వరపడండి.. Tata Altroz ​​iCNG మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభం కార్
    మార్చి త్రైమాసికంలో పెరిగిన విమాన ప్రయాణాలు; ఫుల్‌జోష్‌లో ఇండిగో ఎయిర్ లైన్స్  ఎయిర్ ఇండియా
    టాటా సఫారి v/s మహీంద్రా XUV700 : ఫీచర్లు ఎందులో ఎక్కువ మహీంద్రా

    విస్తారా

    దిల్లీ: విస్తారా విమానంలో 'బాంబు' సంభాషణ, ప్రయాణికుడి అరెస్టు  విమానం
    విస్తార విమానానికి  బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు  భారతదేశం

    తాజా వార్తలు

    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక దిల్లీ
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ అమిత్ షా
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ

    విమానం

    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు దిల్లీ
    'గో ఫస్ట్' విమాన సర్వీసుల రద్దు మే 26 వరకు పొడిగింపు తాజా వార్తలు
    పీకల్లోతు కష్టాల్లో ఉన్న 'గో ఫస్ట్' మళ్లీ టేకాఫ్ అవుతుందా?  ఇండియా లేటెస్ట్ న్యూస్
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి రాజస్థాన్
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023