NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Ambareesh Murthi: పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం
    తదుపరి వార్తా కథనం
    Ambareesh Murthi: పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం
    పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం

    Ambareesh Murthi: పెప్పర్ ఫ్రై సీఈఓ అంబరీష్ మూర్తి హఠాన్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 08, 2023
    03:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పెప్పర్ ఫ్రై సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అంబరీష్ మూర్తి మృతి చెందారు. సోమవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆ సంస్థ మరో సహ వ్యవస్థాపకుడు ఆశిష్ షా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

    స్నేహితుడు, సహచరుడు, తన గురువు అంబరీష్ మూర్తి ఇక లేరని, నిన్న రాత్రి ఆయన గుండెపోటుతో లేహ్‌లో చనిపోయారని అశిష్ పేర్కొన్నారు.

    అంబరీష్ మూర్తికి బైక్ రైడింగ్ అంటే అమితమైన ప్రేమ. ఆయన ఎక్కువగా ముంబై నుంచి లేహ్‌కు బైక్‌పై ప్రయాణిస్తుంటారు.

    ఈ తరుణంలో లేహ్‌కు వెళ్లిన ఆయన అక్కడ గుండెపోటుతో హఠాన్మరణం చెందినట్లు సమాచారం

    Details

    పలువురు ప్రముఖులు సంతాపం

    2012లో మూర్తి, ఆశిష్‌తో కలిసి పెప్పర్ ఫ్రై ను స్థాపించారు. దీని కంటే ముందు అంబరీష్ ఈబే లో భారత్, ఫిలిప్పీన్స్, మలేషియా దేశఆల మేనేజర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

    అంతకంటే ముందు లెవీ స్ట్రాస్, బ్రిటానియా, పీ అండ్ ఎల్ వంటి సంస్థల్లో పనిచేశారు. దిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

    అంబరీష్‌ మరణ వార్త విషయాన్ని తెలుసుకున్న పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు సోషల్‌ మీడియా ద్వారా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ముంబై
    దిల్లీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ముంబై

    'ఏకే 47తో చంపేస్తాం'; సంజయ్ రౌత్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపు మహారాష్ట్ర
    ముంబైలో త్వరలో ప్రారంభం కానున్న భారతదేశపు మొట్టమొదటి యాపిల్ స్టోర్ ఆపిల్
    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు
    భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం  తాజా వార్తలు

    దిల్లీ

    గ్రేటర్ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణభయంతో భవనం నుంచి దూకేస్తున్న జనం  ఉత్తర్‌ప్రదేశ్
    #NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే  భారీ వర్షాలు
    ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష నరేంద్ర మోదీ
    క్రమంగా తగ్గుతున్న యమునా ప్రవాహం.. దిల్లీ వీధుల్లో ఇంకా తగ్గని వరద ప్రభావం వరదలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025