NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు
    యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు
    బిజినెస్

    యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 22, 2023 | 04:59 pm 0 నిమి చదవండి
    యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు
    యాంటీట్రస్ట్ ఉల్లంఘనల నేపథ్యంలో గూగుల్‌పై చర్యలకు కేంద్రం సమాలోచనలు

    యాంటీట్రస్ట్ ఆరోపణల నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై భారత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ డిప్యూటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. యాంటీట్రస్ట్ కార్యకలాపాలకు పాల్పడినట్లు, వినియోగదారులకు చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ ది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో గూగుల్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడం, డెవలపర్‌లను పక్కదారి పట్టించడం వంటి రెండు కేసుల్లో భారతదేశ యాంటీట్రస్ట్ బాడీ సీసీఐ గూగుల్‌కు 275 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.

    కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ఇంకా స్పందించని గూగుల్

    గూగుల్ చేసిన తప్పులపై కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్యూటీ మినిస్టర్ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై మంత్రి వెల్లడించలేదు. గూగుల్‌పై వచ్చిన ఆరోపణలు డిజిటల్ వ్యవస్థకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన అంగీకరించారు. అయితే గూగుల్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అంశంపై మంత్రిత్వ శాఖ క్షుణ్ణంగా పరిశీలించిందని ఆయన స్పష్టం చేశారు. అయితే కేంద్ర ఐటీ సహాయ మంత్రి వ్యాఖ్యలపై గూగుల్ ఇంకా స్పందించలేదు. ఈ అంశం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి ఎక్కువగా మాట్లడలేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. భారతదేశంలో 620 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లలో దాదాపు 97శాతం ఆండ్రాయిడ్‌తోనే నడుస్తున్నాయి. అందుకే గూగుల్‌కు భారత మార్కెట్ చాలా కీలకం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    గూగుల్
    సమాచార & ప్రసార శాఖ మంత్రి
    సాంకేతిక పరిజ్ఞానం
    తాజా వార్తలు

    గూగుల్

    మరికొద్ది రోజుల్లో గూగుల్ లాంచ్ ఈవెంట్.. తొలి ఫోల్డబుల్ ఫోన్ ప్రకటన! ఫోన్
    పిక్సెల్ 6a కంటే గూగుల్ పిక్సెల్ 7a ఫోన్‌లో ఎక్కువ ఫీచర్లు  స్మార్ట్ ఫోన్
    మరింత మంది ఉద్యోగులను తొలగించే యోచనలో గూగుల్ ఉద్యోగుల తొలగింపు
    గూగుల్ పే వినియోగదారుల ఖాతాలోకి రూ.88వేలు జమ; మీరూ చెక్ చేసుకోండి వినియోగం

    సమాచార & ప్రసార శాఖ మంత్రి

    వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు గ్యాస్

    సాంకేతిక పరిజ్ఞానం

    National Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?  టెక్నాలజీ
    న్యూరాలింక్: మనిషి మెదడులో చిప్ అమర్చే మానవ పరీక్షకు ఎఫ్‌డీఏ అనుమతి: మస్క్ ట్వీట్ ఎలాన్ మస్క్
    తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్  తెలంగాణ
    ఇక వాట్సప్‌లో సులభంగా హెచ్‌డి ఫోటోస్ షేర్ చేసే అవకాశం  వాట్సాప్

    తాజా వార్తలు

    ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం  నరేంద్ర మోదీ
    బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు ఉత్తర్‌ప్రదేశ్
    విద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు! తెలంగాణ
    సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023