NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / ట్విట్టర్‌పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    ట్విట్టర్‌పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా? 
    ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు ఎలోన్ మస్క్‌పై దావా వేశారు

    ట్విట్టర్‌పై దావా వేసిన మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్, అధికారులు; ఎందుకో తెలుసా? 

    వ్రాసిన వారు Stalin
    Apr 11, 2023
    03:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ట్విట్టర్ మాజీ సీఈఓ పరాగ్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు ఎలోన్ మస్క్‌పై దావా వేశారు.

    తమకు ఒక మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ బకాయిలు ట్విట్టర్ చెల్లించాలని తమ దావాలో పేర్కొన్నారు. చట్టబద్ధంగా బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత ట్విట్టర్‌కు ఉందని వారు డిమాండ్ చేశారు.

    పరాగ్ అగర్వాల్‌తో పాటు మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, మాజీ చీఫ్ లీగల్ ఆఫీసర్ విజయ గద్దె ఈ దావా వేశారు.

    ట్విట్టర్

    రీయింబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించాలని దావా

    ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత కంపెనీ నుంచి తొలిగించిన వారిలో కీలక స్థానాల్లో పరాగ్ అగర్వాల్ తో పాటు నెడ్ సెగల్, విజయ గద్దె ఉన్నారు.

    కాంగ్రెస్ విచారణలకు సంబంధించిన రీయింబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించాలని దావాలో ముగ్గురు మాజీ ఉద్యోగులు పేర్కొన్నారు.

    సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విచారణలకు సంబంధించిన ఖర్చులను దావాలో పొందుపర్చారు.

    మస్క్ ట్విటర్ షేర్‌లను కొనుగోలు చేసినప్పుడు సెక్యూరిటీల నిబంధనలను అనుసరించారా? లేదా? అనే దానిపై ఎస్ఈసీ దర్యాప్తు చేస్తోంది. అయితే విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ట్విట్టర్
    ఎలాన్ మస్క్
    తాజా వార్తలు
    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    తాజా

    Ajit Doval: భారత్-ఇరాన్ మధ్య కీలక చర్చలు.. చాబహార్ పోర్ట్, రవాణా కారిడార్‌పై అజిత్ దోవల్ దృష్టి అజిత్ దోవల్‌
    Tax Saving Schemes: పన్ను ఆదా చేయాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టాఫీస్ స్కీమ్స్‌ను తప్పక పరిశీలించండి! పోస్టాఫీస్
    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు  ఆఫ్ఘనిస్తాన్
    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర

    ట్విట్టర్

    నేను ఏమైనా చేయగలను అంటూ వినియోగదారుడిని బెదిరించిన మైక్రోసాఫ్ట్ Bing AI చాట్‌బాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    వచ్చే వారం ట్విట్టర్ అల్గోరిథం సోర్స్ ఓపెన్ చేయనున్న ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్
    'సార్' సినిమా 8 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 75 కోట్లు వసూలు చేసింది సినిమా
    దర్శకుడు కె. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కన్నుమూత సినిమా

    ఎలాన్ మస్క్

    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం ట్విట్టర్
    2022లో అతిపెద్ద విలీనాల గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు ట్విట్టర్
    టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం టెక్నాలజీ

    తాజా వార్తలు

    గగన్‌యాన్‌లో కీలక పురోగతి; మానవ-రేటెడ్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో ఇస్రో
    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం ఆంధ్రప్రదేశ్
    'అబార్షన్ మాత్ర' వినియోగంపై అమెరికా కోర్టులు ఒకేరోజు వేర్వేరు తీర్పులు అమెరికా
    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య శరద్ పవార్

    వరల్డ్ లేటెస్ట్ న్యూస్

    మార్చి 25 నుంచి 30 మధ్య ఆకాశంలో అద్భుతం; ఓకే రాశిలో ఐదు గ్రహాలు గ్రహం
    ఇమ్రాన్ ఖాన్‌పై కేసుల విచారణకు ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం ఏర్పాటు పాకిస్థాన్
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు; నెతన్యాహు ప్రభుత్వానికి అల్టిమేటమ్ ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025