NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువకు నిఫ్టీ, సెన్సెక్స్‌ 76,655
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువకు నిఫ్టీ, సెన్సెక్స్‌ 76,655
    లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువకు నిఫ్టీ, సెన్సెక్స్‌ 76,655

    Stock Market: లాభాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 23,200 ఎగువకు నిఫ్టీ, సెన్సెక్స్‌ 76,655

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 24, 2025
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో సూచీలు పాజిటివ్‌గా ప్రదర్శన పెంచుతున్నాయి.

    ఇండెక్స్‌లో ప్రధాన కంపెనీలు అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్ షేర్లలో కొనుగోళ్లతో సూచీలకు మద్దతు లభించింది. ఈ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 231 పాయింట్ల లాభంతో 76,655 వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 23,245 వద్ద ట్రేడవుతున్నాయి.

    సెన్సెక్స్‌ 30 సూచీలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌,అదానీ పోర్ట్స్,ఏషియన్‌ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయ.

    సన్‌ఫార్మా, జొమాటో, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌,మారుతీ సుజుకీ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    బంగారం ఔన్సు 2,780.40 డాలర్లు

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 78.19 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    బంగారం ఔన్సు 2,780.40 డాలర్లుగా ఉంది. అమెరికా మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్‌ సెషన్‌లో నికరంగా రూ.5,463 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు.

    దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) మాత్రం నికరంగా రూ.3,713 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    స్టాక్ మార్కెట్

    Stock market:నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీ బిజినెస్
    Stock Market: నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు.. ఈ ఏడాదిలో చివరి ట్రేడింగ్‌..  బిజినెస్
    Stock market: సెన్సెక్స్‌ 109 పాయింట్లు డౌన్‌.. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Stock Market: న్యూ ఇయర్ తొలి రోజు.. ఫ్లాట్‌గా ట్రేడవుతున్న సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025