NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / యూపీఐ లైట్ లో సరికొత్త విధానం: 500రూపాయల వరకు పిన్ అక్కర్లేదు 
    తదుపరి వార్తా కథనం
    యూపీఐ లైట్ లో సరికొత్త విధానం: 500రూపాయల వరకు పిన్ అక్కర్లేదు 
    యూపీఐ లైట్ లిమిట్ పెంచిన ఆర్బీఐ

    యూపీఐ లైట్ లో సరికొత్త విధానం: 500రూపాయల వరకు పిన్ అక్కర్లేదు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 10, 2023
    03:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూపీఐ లైట్(UPI Lite) ద్వారా 200రూపాయల వరకు పిన్ నంబర్ అక్కర్లేకుండానే లావాదేవీలు జరిపే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిమిట్ ని మరింత పెంచారు.

    ఇకపై 500రూపాయల వరకు ఎలాంటి పిన్ నంబర్ అవసరం లేకుండా డైరక్టుగా పంపవచ్చు. ఈ మేరకు సరికొత్త విధానాన్ని ఆర్ బి ఐ తీసుకొచ్చింది.

    ట్రాన్సాక్షన్ లిమిట్ ను పెంచినప్పటికీ యూపైఐ లైట్ వ్యాలెట్ లో 2000రూపాయల కంటే ఎక్కువ డబ్బులను జమ చేసుకునే అవకాశాన్ని ఇవ్వలేదు.

    టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేకుండా పేమెంట్లు చేయడం వల్ల రిస్కులు పొంచి ఉన్నాయని, అందువల్ల పెంచలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.

    Details

    ఇకపై యూపీఐలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ 

    యూపీఐ లో మరో అతిపెద్ద మార్పు రాబోతుందని శక్తికాంత దాస్ వెల్లడి చేసారు.

    వినియోగాదారులకు సులభమైన మార్గంలో యూపీఐ సేవలను అందించేందుకు యూపీఐ టెక్నాలజీకి ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ను జోడించబోతున్నారు.

    దీనివల్ల వినియోగదారులు సులభంగా ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో మాట్లాడుతూ ట్రాన్సాక్షన్ జరపవచ్చని ఆర్బీఐ గవర్నర్ అన్నారు.

    ముందుగా ఈ సౌకర్యం ఇంగ్లీష్, హిందీ భాషల్లో వస్తుందని ఆ తర్వాత ఇతర భాషల్లోకి సేవలను అందజేస్తామని శక్తికాంత దాస్ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ బి ఐ

    తాజా

    Monsoon: నైరుతి రుతుపవనాల ఆగమనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు వర్షాలు! నైరుతి రుతుపవనాలు
    US: సౌత్ కరోలినా లిటిల్‌ రివర్‌ ప్రాంతంలో కాల్పుల కలకలం.. 11 మందికి తీవ్ర గాయలు  అమెరికా
    Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కు రెండు 'చికెన్ నెక్'లు ఉన్నాయ్.. అవి మరింత బలహీనం  హిమంత బిస్వా శర్మ

    ఆర్ బి ఐ

    బడ్జెట్ టారిఫ్ తో రఘురాం రాజన్ ను భయపెడుతున్న మోడీ ప్రభుత్వం నరేంద్ర మోదీ
    రెపోరేటును పెంచిన ఆర్బీఐ మరింత పెరగనున్న వడ్డీల భారం ఫైనాన్స్
    #NewsBytesప్రత్యేకం: రెపో రేటు సామాన్యులను ఎలా ప్రభావితం చేస్తుంది ఆదాయం
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025