NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / 224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ
    తదుపరి వార్తా కథనం
    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ
    నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.3% పెరిగి 8,580.65 పాయింట్లకు చేరుకుంది

    224 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 17,610 పాయింట్ల వద్ద స్థిరంగా ముగిసిన నిఫ్టీ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 02, 2023
    09:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సెన్సెక్స్ 59,932.24 పాయింట్ల వద్ద, నిఫ్టీ 17,610.4 పాయింట్ల వద్ద స్థిరపడటంతో గురువారం స్టాక్ మార్కెట్ మందకొడిగా ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 0.3% పెరిగి 8,580.65 పాయింట్లకు చేరుకుంది.

    గురువారం, నిఫ్టీ FMCG 2.23%, నిఫ్టీ IT 1.79%, నిఫ్టీ MNC 1.27% వృద్ధి చెంది టాప్-పెర్ఫార్మింగ్ సెక్టర్లుగా మారాయి.

    బ్రిటానియా, ఐటీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లు వరుసగా 4.94%, 4.81%, 3.66% లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, UPL వరుసగా 26.7%, 7.2%, 5.82% నష్టపోయి గురువారం టాప్ స్టాక్ లూజర్‌లలో ట్రేడవుతున్నాయి.

    స్టాక్ మార్కెట్

    డాలర్ తో పోలిస్తే స్వల్పంగా బలహీనపడిన రూపాయి

    గురువారం US డాలర్‌తో పోలిస్తే రూపాయి (INR) బలహీనపడి, 0.31% పడిపోయి రూ. 82.18 అయింది. బంగారం, వెండి ఫ్యూచర్ల ధరలు భారీగా పెరిగాయి. 1.29 శాతం పెరిగి రూ. 58,700, రెండోది 2.87% పెరిగి రూ. 71,844 అయింది. ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $76.6 వద్ద స్థిరంగా ట్రేడవుతున్నాయి.

    గురువారం కూడా పెట్రోల్ ధరలపై ఎలాంటి ప్రభావం లేదు. ఢిల్లీలో డీజిల్‌ ధర రూ. 89.66, పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.76. ముంబైలో డీజిల్ ధర రూ. 94.25, పెట్రోల్ ధర లీటరుకు రూ.106.29.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    షేర్ విలువ
    ఆదాయం
    ఆర్ధిక వ్యవస్థ

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    స్టాక్ మార్కెట్

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం ఉక్రెయిన్
    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ గౌతమ్ అదానీ
    అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC గౌతమ్ అదానీ
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్

    షేర్ విలువ

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ అదానీ గ్రూప్

    ఆదాయం

    ఆదాయం పెంచడానికి ట్విట్టర్ ఎంచుకున్న సరికొత్త మార్గం ట్విట్టర్
    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం

    ఆర్ధిక వ్యవస్థ

    గూగుల్ లో 12,000 ఉద్యోగుల తొలగింపు, క్షమాపణ కోరిన సుందర్ పిచాయ్ గూగుల్
    గూగుల్, మైక్రోసాఫ్ట్ సరసన చేరిన Spotify, 6% ఉద్యోగులు తొలగింపు వ్యాపారం
    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    బడ్జెట్ 2023-24లో వేటి ధరలు పెరిగాయి, ఏవి తగ్గాయి బడ్జెట్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025