NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్
    తదుపరి వార్తా కథనం
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్
    నేటి ముగింపు సెషన్‌లో నిఫ్టీ FMCG 1.13% పెరిగింది

    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 01, 2023
    05:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బడ్జెట్ విడుదల తర్వాత, దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు మిశ్రమంగా ముగిసింది. ముగింపు సమయానికి, నిఫ్టీ 45.85 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 17,616.30 వద్ద, సెన్సెక్స్ 158.18 పాయింట్లు లేదా 0.27 శాతం పెరిగి 59,708.08 వద్ద ఉన్నాయి.

    నిఫ్టీ 18,000కి చేరువగా 17,972.20 ఈరోజుకి గరిష్ఠ స్థాయిని తాకింది. సెన్సెక్స్ 60,000 నుండి 60,773.44 స్థాయికి వెళ్ళిన తర్వాత మార్కెట్ ప్రారంభమైంది. నేటి ముగింపు సెషన్‌లో, నిఫ్టీ FMCG 1.13% పెరిగి అత్యుత్తమ పనితీరు కనబరిచిన సెక్టార్‌గా ఉంది, అయితే, నిఫ్టీ బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం 5.68% తగ్గింది.

    మూలధన వ్యయాన్ని Rs.10 లక్షల కోట్లకు చేర్చిన తర్వాత నిఫ్టీ FMCG లో ఈ పెరుగుదల వచ్చింది.

    బడ్జెట్

    వినియోగదారులతో పాటు అందరూ లాభపడేలా బడ్జెట్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు

    FMCG రంగానికి మొత్తం బడ్జెట్ చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రభుత్వం మూలధన వ్యయాన్ని 33% పెంచి Rs.10 లక్షల కోట్లకు పెంచింది, తద్వారా పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు మధ్యతరగతి ప్రజలు FMCG రంగంపై ఖర్చు చేయాలనే కోరికను పెంచారు. ఇది ప్రజలతో పాటు అమ్మేవారు, తయారీదారులు, పంపిణీదారులకు కూడా లాభమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఈ సంవత్సరం ముఖ్యమైన రాష్ట్ర ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పటికీ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనాదరణ పొందడం కంటే ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన ఆరోగ్యకరమైన వృద్ధి ఊపందుకోవడంపై దృష్టి పెట్టడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్
    బడ్జెట్ 2023
    ప్రభుత్వం
    భారతదేశం

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    స్టాక్ మార్కెట్

    2022కు 7.6% లాభంతో ఆయిల్ ముగింపు పలికే అవకాశం డాలర్
    హిండెన్‌బర్గ్‌ పై చట్టపరమైన చర్యలకు సిద్దమైన అదానీ సంస్థ గౌతమ్ అదానీ
    అదానీ గ్రూప్ షేర్ 22% పడిపోవడంతో నష్టాన్ని చవిచూసిన LIC గౌతమ్ అదానీ

    బడ్జెట్ 2023

    ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి బడ్జెట్
    ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు ఆర్థిక సర్వే
    బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు? ఆర్థిక సంవత్సరం
    బడ్జెట్ 2023: పాత పన్ను విధానంలో మినహాయింపులు, 80సీ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయా? ఆర్థిక సర్వే

    ప్రభుత్వం

    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్

    భారతదేశం

    భారతదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానున్నహోండా యాక్టివా బైక్
    భారతదేశంలో విడుదలైన హ్యుందాయ్ 2023 AURA సెడాన్‌ కార్
    జనవరి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఓలా S1 Proను డ్రైవ్ చేస్తుండగా విడిపోయిన ముందుచక్రం, ఐసియూలో చికిత్స పొందుతున్న మహిళ ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025