NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్
    బిజినెస్

    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్

    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 01, 2023, 05:58 pm 1 నిమి చదవండి
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్
    నేటి ముగింపు సెషన్‌లో నిఫ్టీ FMCG 1.13% పెరిగింది

    బడ్జెట్ విడుదల తర్వాత, దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు మిశ్రమంగా ముగిసింది. ముగింపు సమయానికి, నిఫ్టీ 45.85 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 17,616.30 వద్ద, సెన్సెక్స్ 158.18 పాయింట్లు లేదా 0.27 శాతం పెరిగి 59,708.08 వద్ద ఉన్నాయి. నిఫ్టీ 18,000కి చేరువగా 17,972.20 ఈరోజుకి గరిష్ఠ స్థాయిని తాకింది. సెన్సెక్స్ 60,000 నుండి 60,773.44 స్థాయికి వెళ్ళిన తర్వాత మార్కెట్ ప్రారంభమైంది. నేటి ముగింపు సెషన్‌లో, నిఫ్టీ FMCG 1.13% పెరిగి అత్యుత్తమ పనితీరు కనబరిచిన సెక్టార్‌గా ఉంది, అయితే, నిఫ్టీ బ్యాంకింగ్ సెక్టార్ మాత్రం 5.68% తగ్గింది. మూలధన వ్యయాన్ని Rs.10 లక్షల కోట్లకు చేర్చిన తర్వాత నిఫ్టీ FMCG లో ఈ పెరుగుదల వచ్చింది.

    వినియోగదారులతో పాటు అందరూ లాభపడేలా బడ్జెట్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు

    FMCG రంగానికి మొత్తం బడ్జెట్ చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రభుత్వం మూలధన వ్యయాన్ని 33% పెంచి Rs.10 లక్షల కోట్లకు పెంచింది, తద్వారా పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతాయి. మరోవైపు మధ్యతరగతి ప్రజలు FMCG రంగంపై ఖర్చు చేయాలనే కోరికను పెంచారు. ఇది ప్రజలతో పాటు అమ్మేవారు, తయారీదారులు, పంపిణీదారులకు కూడా లాభమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంవత్సరం ముఖ్యమైన రాష్ట్ర ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పటికీ, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనాదరణ పొందడం కంటే ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన ఆరోగ్యకరమైన వృద్ధి ఊపందుకోవడంపై దృష్టి పెట్టడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    స్టాక్ మార్కెట్
    ప్రభుత్వం

    తాజా

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్

    భారతదేశం

    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం జపాన్
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! దిల్లీ
    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం బ్రిటన్
    'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా ఆటో మొబైల్

    స్టాక్ మార్కెట్

    సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 16,900 దిగువకు పతనం ప్రకటన
    Ernie బాట్ నిరాశపరచడంతో పతనమైన బైడు షేర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఈరోజు ప్రారంభం కానున్న లోటస్ చాక్లెట్ ఓపెన్ ఆఫర్ వ్యాపారం
    క్రెడిట్ సూయిస్ కు సహాయానికి నిరాకరించిన 26% వాటాదారు సౌదీ నేషనల్ బ్యాంక్ బ్యాంక్

    ప్రభుత్వం

    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రకటన
    మలావిలోని ఫ్రెడ్డీ తుఫానులో 225 మంది మరణం ప్రపంచం
    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రకటన
    'పాత ఎక్సైజ్ పాలసీ'ని మరో 6నెలలు పొడిగించిన దిల్లీ ప్రభుత్వం దిల్లీ

    బిజినెస్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Business Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023