గోదావరి నదీ: వార్తలు
Godavari River: గోదావరిలో పెరిగిన ప్రవాహం.. కూనవరం, ధవళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదిలో మళ్లీ వరద ఉధృతి పెరిగింది.
Andhra news: గోదావరిలో సగటున 3,000 టీఎంసీల వృథా.. ఆ నీటి నుంచే బనకచర్లకు మళ్లించే ఆస్కారం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ప్రతి రోజు 2 టీఎంసీల గోదావరి నికర జలాలను కరువుతో బాధపడుతున్న ప్రాంతాలవైపు మళ్లించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Godavari Flood: భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి..!
ఆల్పపీడన ప్రభావంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తృత వర్షాలు కురుస్తుండటంతో,గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
Pulasa Fish Price: యానాంలో పులసల సందడి.. రుచికర చేపకు రికార్డు రేటు!
గోదావరి నదిలో వరదలు పెరుగుతున్న నేపథ్యంలో యానాంలో పులస చేపల హడావుడి మళ్లీ మొదలైంది. ఈ సందర్భంగా పులసల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Godavari: మూడు రోజుల్లో గోదావరికి.. 9 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం
ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వచ్చే మూడు రోజులలో తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీకి వరద ప్రవాహం చేరే అవకాశముందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Medigadda Barrage: గోదావరిలో ఉధృతంగా వరద.. మేడిగడ్డ గేట్లు ఎత్తివేసిన అధికారులు!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామ పరిధిలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ వరద ఉధృతి పెరుగుతోంది.
Nallamala:నల్లమల అడవుల్లో భూగర్భ సొరంగం నిర్మాణం.. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు భాగంగా ప్రణాళికలు
గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు భాగంగా నల్లమల అడవుల్లో భూగర్భ టన్నెల్ నిర్మాణం ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
Pulasa: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అరుదైన గౌరవం.. పులసపై పేటెంట్
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్య పీవీ కృష్ణ, గోదావరి నదీలో దొరికే అరుదైన పులస చేపలోని పోషకాలపై చేసిన పరిశోధనలకు పేటెంట్ సాధించారు.
Godavari: గోదావరి వద్ద నీటిమట్టం 47 అడుగులు, రెండో ప్రమాద హెచ్చరికకు సర్వం సిద్ధం
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో నీటి ప్రవాహం పెరుగుతూనే ఉంది.
గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని వేలాడిన బాలిక.. ప్రాణాలు రక్షించండి అంటూ ఫోన్!
గోదావరి బ్రిడ్జి పైపును పట్టుకొని ఆరగంట పాటు ఓ బాలిక తన ప్రాణం కోసం పోరాడింది. ఇక 100 నంబర్ ను ఫోన్ చేసి ఆ బాలిక తన ప్రాణాలను దక్కించుకున్న తీరుపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.
డేంజర్ బెల్స్ మోగిస్తున్న కడెం ప్రాజెక్ట్.. గేట్ల మీది నుంచి దూకుతున్న వరద
గత కొద్ది రోజులుగా తెలంగాణ అంతటా కుంభవృష్టి కురుస్తోంది. రికార్డు స్థాయిలో వర్షపాతాలు నమోదవుతున్నాయి. గోదావరికి భారీ స్థాయిలో వరద చేరుతుండటంతో కడెం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం
తెలంగాణలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ఉదయం 11 గంటల వరకు నీటిమట్టం 41.3 అడుగులు దాటింది.
గంగపుత్రుల వలలో భారీ చేప.. రూ.9 వేలకు దక్కించుకున్న మత్స్యకార దంపతులు
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు, కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్దనున్న గౌతమి గోదావరి నదిలో భారీ పండుగప్ప చేప ఒకటి గంగపుత్రుల వలకు చిక్కింది.