NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / డీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదార్లకు షాక్- ఫిబ్రవరి 1నుంచి 30శాతం టారిఫ్ పెంపు
    తదుపరి వార్తా కథనం
    డీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదార్లకు షాక్- ఫిబ్రవరి 1నుంచి 30శాతం టారిఫ్ పెంపు
    డీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదార్లకు ఫిబ్రవరి 1నుంచి 30శాతం టారిఫ్ పెంపు

    డీటీహెచ్, కేబుల్ టీవీ వినియోగదార్లకు షాక్- ఫిబ్రవరి 1నుంచి 30శాతం టారిఫ్ పెంపు

    వ్రాసిన వారు Stalin
    Jan 28, 2023
    05:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఫిబ్రవరి 1 నుంచి డీటీహెచ్, కేబుల్ వినియోగదారుల జేబులకు చిల్లులు పడనున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఆదేశాల మేరకు ప్రముఖ బ్రాడ్ కాస్టర్లు తమ టీవీ ఛానళ్ల ధరలను భారీగా పెంచనున్నాయి. 30శాతం టారిఫ్ పెరగనుండటంతో టీవీ ఛానళ్లు మరింత ప్రియం కానున్నాయి.

    బ్రాడ్ కాస్టర్లు ధరలు పెంచడం వల్ల ఆ ప్రభావం పే టీవీ ఇండస్ట్రీపై పడే అవకాశం ఉంది. ధరల పెరుగుదలతో చందాదారులను తగ్గిపోయే అవకాశం ఉందని ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.

    ట్రాయ్

    కొత్త టారిఫ్ ఆర్డర్‌ను నవంబర్‌లోనే సవరించిన ట్రాయ్

    ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డర్‌ను నవంబర్‌లో సవరించింది. ఇందులో భాగంగా ఒక టీవీ ఛానెల్ ధరను రూ.12 నుంచి రూ.19 పెంచింది. ప్రసారకర్తలు గరిష్టంగా 45% డిస్కౌంట్‌ను కూడా వినియోగదారులకు అందించవచ్చని ట్రాయ్ చెప్పింది. అయితే ప్రస్తుతానికి అయితే ఏ ఛానెల్ కూడా డిస్కౌంట్ అందించాడానికి ఆసక్తి చూపడం లేదు. పెంచిన ధరలను అమలు చేయాలని సిద్ధమవుతున్నాయి.

    అయితే డీడీ డిష్, ఓటీటీ ప్లేయర్‌ల కారణంగా నిరంతరం సబ్‌స్క్రైబర్‌లను కోల్పోతున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల పరిస్థితి గురించి తమకు తెలుసనని ట్రాయ్ ఈ సందర్భంగా పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    ధర

    తాజా

    New Car Purchase: కొత్త కారు కొనాలనుకుంటే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! కార్
    Bengaluru: గుంతలమయంగా బెంగళూరు రోడ్లు.. రూ.50లక్షలు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీస్ పంపిన వ్యక్తి  బెంగళూరు
    Bharti Airtel: ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్, వైఫై యూజర్లకు 100 జీబీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ ఆఫర్‌ ఎయిర్ టెల్
    Geeta Samota: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళా CISF అధికారిణి గీతా సమోటా రాజస్థాన్

    వ్యాపారం

    అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తున్న రవాణా శాఖ ఆటో మొబైల్
    వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి భారతదేశం
    2022వ సంవత్సరం ప్రపంచ కుబేరుల లిస్ట్ లోకి గౌతమ్ అదానీ భారతదేశం
    టెస్లా షార్ట్ సెల్లర్లకు $17 బిలియన్ల మార్కెట్ ఆదాయం టెక్నాలజీ

    ధర

    హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS v/s మారుతి-సుజుకి స్విఫ్ట్ ఏది మంచిది ఆటో మొబైల్
    జియో ఉత్తరాఖండ్‌లో, ఎయిర్‌టెల్ కొచ్చిలో 5G సేవలు మొదలుపెట్టాయి టెలికాం సంస్థ
    మారుతీ సుజుకి సంస్థ నుండి వస్తున్న NEXA సిరీస్ లో మరో SUV ఆటో ఎక్స్‌పో
    భారతదేశంలో మొదలైన సామ్ సంగ్ Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్ ఆండ్రాయిడ్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025