NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. న్సెక్స్‌ 16 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభాలు 
    తదుపరి వార్తా కథనం
    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. న్సెక్స్‌ 16 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభాలు 
    ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.

    Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. న్సెక్స్‌ 16 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్లు చొప్పున లాభాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 11, 2024
    04:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి.

    రెండవ రోజుకూ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి.ఇన్ఫోసిస్‌, బజాజ్ ఫైనాన్స్‌,భారతీ ఎయిర్‌టెల్‌ వంటి షేర్లలో కొనుగోళ్లు సూచీలకు మద్దతుగా నిలవగా,రిలయన్స్ ఇండస్ట్రీస్‌,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐలో విక్రయాలు సూచీలపై ఒత్తిడి తెచ్చాయి.

    సెన్సెక్స్‌ ఉదయం 81,568.39పాయింట్ల వద్ద ప్రారంభమై,క్రితం ముగింపు 81,510.05పాయింట్లతో పోలిస్తే తక్కువగా ఉండింది.

    కొన్ని క్షణాల తర్వాత స్వల్ప నష్టాల్లోకి జారిపోయిన సూచీలు,తర్వాత లాభాల్లోకి కదలాడాయి.

    ఇంట్రాడేలో 81,742.37 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీలు,చివరికి 16 పాయింట్ల లాభంతో 81,526.14వద్ద ముగిశాయి.

    నిఫ్టీ 31.75 పాయింట్లు లాభంతో 24,641.80 వద్ద స్థిరపడింది.డాలరుతో రూపాయి మారకం విలువ 84.84గా నమోదైంది.

    వివరాలు 

    బంగారం ఔన్సు ధర 2,725.80 డాలర్లు 

    సెన్సెక్స్-30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల పతకం సాధించాయి.

    అయితే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, ఎన్టీపీసీ, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలను చవిచూశాయి.

    అంతర్జాతీయ మార్కెట్‌లో, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.81 డాలర్ల వద్ద స్థిరంగా ఉండగా, బంగారం ఔన్సు ధర 2,725.80 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్
    pak spy:పాక్‌కు సైనిక రహస్యాలు లీక్‌ చేసిన ఇంజినీర్‌.. మహారాష్ట్రలో అరెస్టు మహారాష్ట్ర
    GT vs MI Records: ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదైన అద్భుతమైన రికార్డులివే! ముంబయి ఇండియన్స్
    Spelling Bee: అమెరికా స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి బాలుడి ఘన విజయం భారతదేశం

    స్టాక్ మార్కెట్

    Rupee vs Dollar: ట్రంప్ గెలుపుతో రూపాయి పతనం.. మరో 10శాతం దిగజారే అవకాశం  డొనాల్డ్ ట్రంప్
    Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సెన్సెక్స్
    Stock market today: వరుసగా ఐదోరోజు నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  సెన్సెక్స్
    Stock Market: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025