NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Piyush Goyal: మేకిన్‌ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి
    తదుపరి వార్తా కథనం
    Piyush Goyal: మేకిన్‌ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి
    మేకిన్‌ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి

    Piyush Goyal: మేకిన్‌ ఇండియా'కు పదేళ్లు.. ఉద్యోగాల్లో 200శాతం గణనీయమైన పురోగతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 25, 2024
    12:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం అమలుచేస్తున్న 'మే కిన్‌ ఇండియా' కార్యక్రమం అమలు చేసి నేటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

    ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయెల్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. విదేశాల నుంచి మొబైల్ దిగుమతులు 85 శాతం తగ్గాయని పేర్కొన్నారు.

    అంతేకాకుండా తయారీ రంగంలో ఉద్యోగాల సంఖ్య పెరిగిందని కూడా వివరించారు. 2014-15లో మొబైల్ దిగుమతుల విలువ రూ.48,609 కోట్లుగా ఉండగా, 2023-24 నాటికి ఇది రూ.7,665 కోట్లకు తగ్గిందని మంత్రి తెలిపారు.

    2022-24 మధ్య కాలంలో తయారీరంగంలో ఉద్యోగాలు 200 శాతం పెరిగాయన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న మొబైల్స్‌లో 99 శాతం భారతదేశంలోనే తయారవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

    Details

    వివరాలు

    2014లో నరేంద్ర మోదీ ప్రారంభించిన 'మేకిన్‌ ఇండియా' కార్యక్రమం దేశీయ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చి, ఆర్థిక వృద్ధిని పెంచిందన్నారు.

    భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేందుకు దోహదం చేసిందని గోయల్ వివరించారు.

    వ్యాపార రంగాన్ని మెరుగుపరచడం, విదేశీ సంస్థాగత మదుపరులను ఆకర్షించడం వంటి విషయంలో ప్రభుత్వ పురోగతి ఉన్నట్లు ఆయన చెప్పారు.

    2047 నాటికి వికసిత భారత్‌గా మారేందుకు 'మేకిన్‌ ఇండియా' బలమైన పునాదిని వేసిందని గోయల్ అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పీయూష్ గోయెల్‌
    నరేంద్ర మోదీ

    తాజా

    YS Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.. తెనాలి పర్యటనలో జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    IPL 2025 Final: నంబర్ 18 జెర్సీ డ్రామా.. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే? బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Vijayawada: విజయవాడలో అద్దెల భారం.. మెట్రో నగరాలకు దీటుగా అద్దెలు.. అసలు కారణాలు ఏమిటి?  విజయవాడ సెంట్రల్
    Best Electric Scooters : సిటీ డ్రైవింగ్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంగ్ రేంజ్ తో ఖర్చులు తగ్గించుకోండి! ఎలక్ట్రిక్ స్కూటర్

    పీయూష్ గోయెల్‌

    సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌‌ను ప్రారంభించనున్న భారత్  బ్రిక్స్ సమ్మిట్
    పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు.. క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష కూటమి డిమాండ్ రాజ్యసభ
    Tesla : భారత్‎లోకి టెస్లా.. పీయూష్‌ గోయల్‌తో మస్క్‌ భేటీ ఎప్పుడో తెలుసా టెస్లా
    Piyush Goyal: ఎగ్జిట్ పోల్ తర్వాత భారతీయ పెట్టుబడిదారులు లాభాలు పొందారు,రాహుల్‌కి ఏమీ తెలియదు;బీజేపీ ఎదురుదాడి భారతదేశం

    నరేంద్ర మోదీ

    Narendra Modi: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. సాయం చేస్తానని హామీ ఇచ్చిన మోదీ తెలంగాణ
    Narendra Modi: పారాలింపిక్స్‌లో దేశాన్ని గర్వపడేలా చేశారు : మోదీ  పారిస్ ఒలింపిక్స్
    Huge funds: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైతాంగం కోసం భారీగా నిధులు కేటాయింపు  కేంద్ర కేబినెట్
    PM Modi: బ్రూనై, సింగపూర్‌కు పర్యటనకు ప్రధాని మోదీ.. భారత ప్రధాని మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే! సింగపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025