NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / 30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ 
    తదుపరి వార్తా కథనం
    30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ 
    30స్కూల్స్ ని దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ

    30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 29, 2023
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నటి మంచు లక్ష్మీ తన గొప్ప మనసును మరోసారి చాటుకుంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 30ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తన సేవా దృక్పథాన్ని తెలియజేసారు.

    తాను స్థాపించిన టీచ్ ఫర్ ఛేంజ్ స్వఛ్ఛంద సంస్థ కార్యక్రమంలో భాగంగా 30స్కూళ్ళను దత్తత తీసుకున్నారు.

    దత్తత తీసుకున్న స్కూళ్ళలో సరైన మౌలిక సదుపాయాలు కల్పించడం, డిజిటల్ ఎడ్యుకేషన్ మొదలగు అవసరాలను మంచు లక్ష్మీ తీర్చనున్నారు.

    స్కూళ్ళను దత్తత తీసుకునే విషయమై జోగుళాంబ గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతితో బుధవారం సమావేశమయ్యారు మంచు లక్ష్మీ. 30స్కూళ్ళను దత్తత తీసుకుంటున్నట్లు పత్రాలపై సంతకాలు చేసారు.

    Details

    యాదాద్రి భువనగిరిలో 56 పాఠశాలలు 

    ఇప్పుడే కాదు గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 56పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసారు మంచు లక్ష్మీ. కంప్యూటర్ క్లాసులు, డిజిటల్ ఎడ్యుకేషన్, స్కూళ్ళలో వసతులను ఈ 56స్కూళ్ళలో ఏర్పాటు చేసినట్లు మంచులక్ష్మీ చెప్పుకొచ్చారు.

    అదే విధంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో దత్తత తీసుకున్న 30పాఠశాలల్లోనూ పనులు చేస్తామని, ఆగస్టు లోగా మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు ప్లానింగ్ సిద్ధమైపోయిందని మంచులక్ష్మీ తెలియజేసారు.

    ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో సమానంగా పోటీ పడేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను సమకూర్చేందుకే దత్తత తీసుకున్నానని ఆమె వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా
    తెలంగాణ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలుగు సినిమా

    సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా?  ప్రభాస్
    భాగ్ సాలే గ్లింప్స్: బ్రిటీష్ కాలం నాటి వజ్రం కథను పరిచయం చేసిన డీజే టిల్లు  గ్లింప్స్
    టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమవుతోన్న సుడిగాలి సుధీర్ గాలోడు: ఏ ఛానల్ లో టెలిక్యాస్ట్ కానుందంటే?  టెలివిజన్
    మళ్ళీ పెళ్ళి ఓటీటీ రిలీజ్ లో ట్విస్ట్: ఒకేసారి రెండు ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్  ఓటిటి

    సినిమా

    ప్రభాస్, మహేష్ నాకంటే పెద్ద హీరోలు: ఒప్పుకోవడానికి ఈగో లేదంటున్న పవన్ కళ్యాణ్  పవన్ కళ్యాణ్
    రావణుడిగా తన పేరు వినిపించడంపై కేజీఎఫ్ స్టార్ రెస్పాన్స్ ఇదే  బాలీవుడ్
    మా అవారా జిందగీ: జీరో పర్సెంట్ లాజిక్ తో వస్తున్న సినిమా రేపే విడుదల  తెలుగు సినిమా
    ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ అమెరికాలోనే: ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే?  ప్రభాస్

    తెలంగాణ

    ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్
    తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు  ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    గ్రేహౌండ్స్‌ గురువు బాటీ కన్నుమూత.. సీఎం కేసీఆర్, డీజీపీ అంజనీకుమార్‌ సంతాపం ఆంధ్రప్రదేశ్
    నిమ్స్ ఆస్పత్రికి మహర్ధశ.. విస్తరణకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025