NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి
    తదుపరి వార్తా కథనం
    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి
    సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో 16,397 మంది మరణించారు

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 30, 2022
    11:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తాజా డేటా ప్రకారం ఈ ప్రమాదాల్లో 1,53,972 మంది మరణించగా, 3,84,448 మంది వ్యక్తులు గాయపడ్డారు. 2021లో రోడ్డు ప్రమాదాలు 12.6% పెరిగాయి. ఏడాదిలో రోడ్డు ప్రమాదాల కారణంగా మరణాలు 16.9%, గాయాలు 10.39%గా నమోదు అయ్యాయి.

    మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 1,28,825 జాతీయ రహదారులపై (ఎక్స్‌ప్రెస్‌వేలతో సహా) జరిగితే, 96,382 రాష్ట్ర రహదారులపై, 1,87,225 ఇతర రహదారులపై జరిగినట్లు MORTH తన వార్షిక నివేదిక 'భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు - 2021'లో పేర్కొంది. 18-45 ఏళ్ల వయస్సు వారు ప్రమాదాల వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యారు, దాదాపు 67% మరణించారు.

    రహదారి

    ప్రమాదాలకు రహదారి రూపకల్పనలో లోపాలు కూడా కారణం

    2021లో అతివేగంతో 1,07,236 మంది,మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల 3,314 మంది మరణించారు. లేన్ క్రమశిక్షణారాహిత్యం కారణంగా 8,122 మంది, ట్రాఫిక్ లైట్లను ఉల్లంఘించిన కారణంగా 679 మంది మరణించారు. డ్రైవింగ్‌లో సెల్‌ఫోన్‌లు ఉపయోగించడం వల్ల 2,982 మంది, ఇతర కారణాల వల్ల 31,639 మంది మరణించారు.

    అతివేగం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వంటి మానవ తప్పిదాలే కాకుండా, రహదారి రూపకల్పనలో లోపాలు కూడా ఈ ప్రమాదాలకు కారణమని ఈ నివేదిక పేర్కొంది.

    ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై మరణించిన 10 మందిలో కనీసం ఒకరు భారతదేశానికి చెందినవారు. రహదారి భద్రత అనేది ఒక ప్రధాన అభివృద్ధి సమస్యగా, ప్రజారోగ్య సమస్యగా మారిందని పలువురు అభిప్రాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    కార్
    బైక్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు వ్యాపారం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్

    కార్

    7 సిరీస్‌లతో పాటు BMW i7 జనవరి 7న లాంచ్ ఆటో మొబైల్
    ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు కన్నా లీజు లాభం అంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు ఆటో మొబైల్
    టాటా హారియర్ సర్ప్రైజ్.. లాంచ్ కాబోతున్న సరికొత్త స్పెషల్ ఎడిషన్ టెక్నాలజీ
    మరో 5 వేరియంట్లను విడుదల చేయనున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ ఆటో మొబైల్

    బైక్

    వాణిజ్య వాహనాలను లాంచ్ చేయనున్న OLA ఎలక్ట్రిక్ ఆటో మొబైల్
    త్వరలో మార్కెట్ లోకి రాబోతున్న ఎలక్ట్రిక్ లూనా ఆటో మొబైల్
    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న MBP M502N ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025