English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: రసాభసగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు.. 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
    తదుపరి వార్తా కథనం
    Karnataka: రసాభసగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు.. 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..
    రసాభసగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు.. 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

    Karnataka: రసాభసగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు.. 6 నెలల పాటు బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 21, 2025
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంతో, ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

    ఈ నేపథ్యంలో, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి.

    అంతేకాకుండా, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ యూటి ఖాదర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

    ''క్రమశిక్షణాలంఘన'' కారణంగా వారిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్ వెల్లడించారు.

    వివరాలు 

    ముస్లిం రిజర్వేషన్ అంశం.. అసెంబ్లీలో పెద్ద దుమారం

    ఇదివరకు కూడా, ముస్లిం రిజర్వేషన్ అంశం అసెంబ్లీలో పెద్ద దుమారం రేపింది.

    ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు సభలో వెల్‌లోకి దూసుకెళ్లి, స్పీకర్ కుర్చీ ముందు కాగితాలు చించి విసిరేయడం గందరగోళానికి దారితీసింది.

    మరోవైపు, మంత్రి కేఎన్ రాజన్న తనపై హనీట్రాప్ కుట్ర జరిగిందని చేసిన సంచలన ఆరోపణ కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్
    RBI dividend payout: కేంద్రానికి ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.2.69 లక్షల కోట్లు చెల్లించేందుకు నిర్ణయం  ఆర్ బి ఐ

    కర్ణాటక

    Honda: కర్ణాటకలో హోండా ప్రత్యేకమైన రికార్డు.. 50 లక్షల వాహనాల విక్రయం హోండా కారు
    BPL: బీపీఎల్ స్థాపకుడు టీపీజీ నంబియార్ ఇకలేరు ఇండియా
    Karnataka: కర్ణాటకలో ఔరంగజేబ్ బ్యానర్ల కలకలం.. స్థానికంగా ఉద్రిక్తత పెంచిన ఘటన.. భారతదేశం
    CM Siddaramaiah: ముడా భూ కుంభకోణం కేసులో లోకాయుక్త పోలీసుల ఎదుట హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య  సిద్ధరామయ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025