NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి
    మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి

    Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 22, 2025
    06:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.

    పుష్పక్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పరంటా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

    మంటలు కట్టలేక భయభ్రాంతులైన ప్రయాణికులు ట్రాక్‌పై దూకి పారిపోవడం జరిగింది. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న కార్ణాటక ఎక్స్ ప్రెస్ వారిని ఢీ కొట్టడంతో 20 మంది మృతి చెందారు.

    మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

    ఈ ప్రమాదం గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పుష్పక్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు

    BREAKING NEWS

    पुष्पक एक्सप्रेस में आग की अफवाह से बड़ा हादसा

    महाराष्ट्र के जलगांव में चलती ट्रेन से कूदे यात्री

    जलगांव के परांडा स्टेशन पर हादसा

    दूसरी पटरी पर आ रही कर्नाटक एक्सप्रेस ने कुचला

    हादसे में 20 से ज्यादा लोगों की मौत pic.twitter.com/sYcZHgkDZH

    — Shweta Rai (Vistaar News) (@Shwetaraiii) January 22, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైలు ప్రమాదం
    మహారాష్ట్ర

    తాజా

    USA: అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు విధించాలని భారత్‌ నిర్ణయం అమెరికా
    upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు ఇదే.. సినిమా రిలీజ్
    PM Modi: ఆదంపుర్‌ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. సైనికులతో చిట్ చాట్  నరేంద్ర మోదీ
    Shopian: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్

    రైలు ప్రమాదం

    భోపాల్-దిల్లీ వందే భారత్ రైలు కోచ్‌లో మంటలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్
    పాకిస్థాన్‌: పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు; 22 మంది మృతి  పాకిస్థాన్

    మహారాష్ట్ర

    Maharashtra and Jharkhand elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. కౌంటింగ్ ప్రారంభం జార్ఖండ్
    Maharashtra and Jharkhand elections: మహారాష్ట్రలో మహాయతి దూకుడు.. జార్ఖండ్ లో బీజేపీ ముందంజ జార్ఖండ్
    Maharashtra results: 72 గంటల డెడ్‌లైన్.. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వంపై ఉత్కంఠ! ఇండియా
    Maharashtra New CM: మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఆధిక్యం.. సీఎం ఎవరో తెలుసుకోండి! ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025