NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు
    భారతదేశం

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 05, 2023, 03:19 pm 0 నిమి చదవండి
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు
    ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

    హల్ద్వానీ సమీపంలోని రైల్వే భూముల నుంచి 4,000 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకాతో కూడిన కూడిన ధర్మాసనం విచారణ సమయంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 50,000 మందిని రాత్రికి రాత్రే నిర్వాసితులను చేయలేమని చెప్పింది. రైల్వే భూముల్లో ప్రజలు దశాబ్దాలుగా నివసిస్తున్నారని పేర్కొన్న ధర్మాసనం.. సమస్యను మానవ కోణంతో ముడిపడి ఉన్నందని చెప్పింది. అందుకే.. వారికి పునరావాసం కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

    రాష్ట్రంలో రాజకీయ యుద్ధం

    హల్ద్వానీలో 29 ఎకరాల రైల్వే భూమిలోని ఆక్రమణలను తొలగించాలని ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. దీంతో హైకోర్టు తీర్పు.. రాష్ట్రంలో రాజకీయ యుద్ధానికి దారితీసింది. స్థానిక ప్రజలతో పాటు, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్ పార్టీలు సైతం రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హల్ద్వానీలో రైల్వే భూమిల్లో అనుమతులు లేకుండా దశబ్దాలు 50వేల మంది నివసిస్తున్నారు. 4వేలపైగా ఇళ్లతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, మసీదులు, దేవాలయాలను అక్కడ నిర్మించారు. అయితే ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని 2013లో ఉత్తరాఖండ్ హైకోర్టులో పిల్ దాఖలైంది. 2022లో దీనిపై తీర్పు ఇవ్వగా.. ప్రతివాదులు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    ఉత్తరాఖండ్
    రైల్వే శాఖ మంత్రి
    సుప్రీంకోర్టు

    తాజా

    2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    అవార్డుల వేట మొదలెట్టిన కార్తికేయ 2, బెస్ట్ యాక్టర్ తో మొదలు టాలీవుడ్
    ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి ఉత్తరాఖండ్
    ఇంటర్ మిలాన్‌ను ఓడించిన జువెంటస్ ఫుట్ బాల్

    ఉత్తరాఖండ్

    ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం భారతదేశం
    జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం జమ్ముకశ్మీర్
    దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు దిల్లీ
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి జోషిమఠ్

    రైల్వే శాఖ మంత్రి

    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! ఆంధ్రప్రదేశ్
    ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు గురించి రైల్వే మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ట్విట్టర్
    దిల్లీ మెట్రో రైళ్లలో రీల్స్, డ్యాన్స్ వీడియోలు చిత్రీకరించడం నిషేధం: డీఎంఆర్‌సీ దిల్లీ
    రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు గ్రీస్

    సుప్రీంకోర్టు

    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ కిరెణ్ రిజిజు
    నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    ఢిల్లీ మద్యం కుంభకోణం: ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత; ఈనెల 24న విచారణ కల్వకుంట్ల కవిత
    స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు డివై చంద్రచూడ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023