NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు
    తదుపరి వార్తా కథనం
    దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు
    దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు

    దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు

    వ్రాసిన వారు Stalin
    Apr 26, 2023
    12:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో గత 24గంటల్లో 9,629 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 61,013కు చేరుకుంది.

    కోవిడ్ కారణంగా రాష్ట్రంలో కొత్తగా 29మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. కొత్త మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,31,398కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.38 శాతంగా ఉంది.

    దేశ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లుగా నమోదైంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.14 శాతం ఉన్నాయి.

    జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.68 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,23,045కు పెరిగింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దేశంలో 61,013కు చేరిన యాక్టివ్ కేసులు

    India’s has registered 9,629 new #COVID cases. The active caseload currently stands at 61,013. Yesterday, India reported 6,660 cases. #CovidCases #IndiaNews https://t.co/dj0BOL1mhr pic.twitter.com/Dm5OhACk0K

    — News18.com (@news18dotcom) April 26, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పేరుతో భారీ మోసం.. కోటి రూపాయల వరకూ స్కామ్‌! డొనాల్డ్ ట్రంప్
    Covid: బెంగళూరులో మళ్లీ కొవిడ్ కలకలం.. వృద్ధుడి మృతి! కోవిడ్
    NTR : 'డ్రాగన్' మూవీలో తారక్‌తో కలిసి నేషనల్ క్రష్ స్టెప్పులు..? జూనియర్ ఎన్టీఆర్
    Jivi Babu: బలగం నటుడు కన్నుమూత టాలీవుడ్

    కరోనా కొత్త కేసులు

    కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం ఇండియా లేటెస్ట్ న్యూస్
    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్ ఇండియా లేటెస్ట్ న్యూస్
    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ మన్‌సుఖ్ మాండవీయ
    దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు ఇండియా లేటెస్ట్ న్యూస్

    కోవిడ్

    హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్‌లతో భయాలు వద్దు: ఐసీఎంఆర్ భారతదేశం
    దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు; 6రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు కరోనా కొత్త మార్గదర్శకాలు
    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు ఇజ్రాయెల్
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర

    తాజా వార్తలు

    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక
    లక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా? వాటికన్ సిటీ
    ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్  పంజాబ్
    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?  పంజాబ్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    పంజాబ్‌: భటిండాలో మరో ఆర్మీ జవాన్ మృతి పంజాబ్
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  మహారాష్ట్ర
    గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ ఎన్‌కౌంటర్‌  ఉత్తర్‌ప్రదేశ్
    దొంగతనం చేశాడనే అనుమానంతో మేనేజర్‌ను దారుణంగా కొట్టారు; ప్రభుత్వాస్పత్రిలో మృతదేహం  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025