కరోనా కొత్త కేసులు: వార్తలు
Covid 19: తగ్గుతున్న కరోనా మహమ్మారి తీవ్రత.. 7 వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత మేరకు తగ్గుముఖం పడుతోంది.
Covid-19: దేశంలో కరోనా కలకలం.. భారీగా పెరిగిన కరోనా కేసులు..
దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి తన పంజా విప్పుతోంది. మొదట్లో అంచలంచలుగా పెరిగిన కేసులు ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్నాయి.
Fresh Covid Cases: కోవిడ్ కల్లోలం.. 7వేలకు దగ్గరలో కరోనా యాక్టివ్ కేసులు.. 68మంది మృతి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (కోవిడ్ 19) మళ్లీ వ్యాపిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
Corona Virus: భారత్లో 6వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు.. కరోనాతో ఒక్కరోజు ఆరుగురు మృతి..
కరోనా వైరస్ మళ్లీ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్లో కోవిడ్-19 మళ్లీ ప్రభావం చూపిస్తూ,చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 6,133కి పెరిగింది.
Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్ యాక్టివ్ కేసులు.. 55 మరణాలు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (కొవిడ్-19) ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది.
Corona Virus: కరోనా డేంజర్ బెల్స్..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి
గత కొన్ని రోజులుగా భారత్లో కరోనా మహమ్మారి మళ్లీ ప్రభావం చూపుతోంది.
India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే?
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్ననేపథ్యంలో తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Corona Virus: కోరలు చాస్తున్న కోవిడ్.. దేశంలో నాలుగువేల యాక్టివ్ కేసులు.. 24 గంటల్లో నలుగురు మృతి
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. ఇటీవలి రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
COVID-19: భారత్లో వెయ్యి దాటిన యాక్టివ్ కేసులు.. ఢిల్లీలో వారంలోనే వంద మందికి కొవిడ్ పాజిటివ్
దేశ రాజధాని దిల్లీలో మరోసారి కొవిడ్-19 మహమ్మారి కలకలం రేపుతోంది.
Covid Cases: కొత్తగా 774 మందికి కరోనా.. 600 మార్కును దాటిన JN.1 వేరియంట్ కేసులు
దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు భారీ పెరుగుతున్నాయి. ఫలితంగా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Covid cases: కొత్తగా 573 మందికి కరోనా.. 263కు చేరిన JN.1 కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆగడం లేదు. దేశంలో గత 24 గంటల్లో 573 కొత్త కోవిడ్ -19కేసులు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,565కు పెరిగింది.
Coronavirus: వైజాగ్లో కరోనా కలవరం.. అధికారుల అలర్ట్
విశాఖపట్నంలో కరోనా వైరస్ కలకలం మళ్లీ మొదలైంది. కొన్ని రోజులుగా కరోనా కేసులు వైజాగ్లో పెరుగుతున్నాయి.
Covid-19 cases: కొత్తగా 841 మందికి కరోనా.. 7నెలల్లో ఇదే అత్యధికం
కరోనా కేసులు దేశంలో భారీగా పెరగడం ఆందోళన కగిలిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 841కొత్త కోవిడ్ -19కేసులు నమోదయ్యాయి.
Corona cases: కొత్తగా 743 మందికి కరోనా.. ఏడుగురు మృతి
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 743 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
Covid-19 cases: కొత్తగా 116మందికి కరోనా.. ముగ్గురు మృతి
భారతదేశంలో గత 24 గంటల్లో మొత్తం 116 కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
Covid cases: విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణ, దేశంలో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే?
దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో భారత్లో కొత్తగా 656 మందికి కరోనా సోకింది.
COVID Cases in India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజులో 752 మందికి వైరస్
COVID Cases in India: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల శనివారం నాటికి 3,000 వేల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Corona Virus :భారతదేశంలో పెరుగుతున్న JN.1 కేసులు.. అప్రమత్తంగా రాష్ట్రాలు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం,భారతదేశంలో గత 24 గంటల్లో 358 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.
Covid cases: దేశంలో 7నెలల గరిష్ట స్థాయికి కరోనా కేసులు.. మాక్ డ్రిల్స్కు కేంద్రం పిలుపు
దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 614మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Coronavirus india: దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వైరస్ సోకి ఐదుగురు మృతి..
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24గంటల్లో కరోనా కొత్త కేసులు 335 నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అమెరికాను మళ్లి కలవరపెడుతున్న కరోనా; పెరుగుతున్న ఆస్పత్రిలో చేరికలు, సీడీసీ హెచ్చరిక
అమెరికాలో కరోనా మరోసారి కలవరపెడుతోంది. కరోనాతో యూఎస్లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది.
భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు
గడిచిన 24 గంటల్లో భారత్ లో 237 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా నాలుగు మరణాలు సంభవించాయి. శక్రవారం నాటి కేసులతో పోలిస్తే 7.2 శాతం కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో కొవిడ్ తగ్గుదల.. కొత్తగా 267 కొవిడ్ కేసులు,2 మరణాలు నమోదు
గడిచిన 24 గంటల్లో భారత్ లో 267 కరోనా కొత్త కేసులు నమోదు కాగా రెండు మరణాలు సంభవించాయి. గురువారం నాటి కేసులతో పోలిస్తే 7.2 శాతం కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు
దేశంలోని గత 24గంటల్లో 535 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 552 మందికి కరోనా, 6మరణాలు
దేశంలో గత 24గంటల్లో 552 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి
దేశంలో గత 24గంటల్లో 405 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.
దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115
దేశంలో గత 24గంటల్లో 756 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
దేశంలో కొత్తగా 865మందికి కరోనా; యాక్టివ్ కేసులు 9,092
దేశంలో 865 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది.
దేశంలో కొత్తగా 1,021మందికి కరోనా; 4 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో 1,021 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4.49 కోట్లకు పెరిగారు.
దేశంలో కొత్తగా 1,272మందికి కరోనా; యాక్టివ్ కేసులు 15,515
దేశంలో 24 గంటల్లో 1,272 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజా కేసులతో యాక్టివ్ కేసులు 15,515కి తగ్గాయి.
దేశంలో కొత్తగా 1,580 మందికి కరోనా; 17 మంది మృతి
దేశంలో గత 24గంటల్లో 1,580 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 1,690 కరోనా కేసులు; 12మంది మృతి
దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. యాక్టివ్ కేసులు కూడా 20వేల లోపు చేరుకోవడం గమనార్హం.
దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు; 21,406కి తగ్గిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కొత్త కేసులు 2,109 నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కొత్త్గగా 2,961 కేసులు; 17 మరణాలు
దేశంలో గత 24గంటల్లో 2,961 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో స్వల్పంగా పరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,962 మందికి వైరస్
దేశంలో గత 24 గంటల్లో 3,962 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది.
దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు
దేశంలో గత 24గంటల్లో 7,533 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసులు సంఖ్య 4.49కోట్లకు పెరిగినట్లు కేంద్రం చెప్పింది.
దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు
దేశంలో గత 24గంటల్లో 9,355 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు
దేశంలో గత 24గంటల్లో 9,629 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 61,013కు చేరుకుంది.
దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం
దేశ రాజధాని దిల్లీలో కరోనా విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు కొన్ని రోజులుగా తగ్గుతుంటే, దిల్లీలో మాత్రం భారీగా నమోదవుతున్నాయి.
దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29
దేశంలో ఒక్కరోజులోనే 10,112 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి పెరిగిందని కేంద్రం వెల్లడించింది.
దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో 12,193 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ
దేశంలో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు కనీసం 10వేలకు పైనే నమోదవున్నాయి.
దేశంలో కొత్తగా 11,692 మందికి కరోనా; 28 మరణాలు
దేశంలో గత 24గంటల్లో 11,692 కరోనా కొత్త కేసులు నమైదనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
దేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్
గత ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు, బుధవారం మళ్లీ పెరిగాయి.
దేశంలో 60వేల మార్క్ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు
దేశంలో కోవిడ్ కేసులు 60వేల మార్క్ను దాటాయి. గత 24గంటల్లో దేశంలో 9,111 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దేశంలో 10,753 కొత్త కరోనా కేసులు; 27మంది మృతి
దేశంలో గత 24 గంటల్లో 10,753 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి పెరిగింది.
దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు
దేశంలో గత 24 గంటల్లో 11,109 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ సానుకూలత రేటు 5.01 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.ఏడు నెలల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది.
తెలంగాణ అలర్ట్: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా అన్ని జిల్లాల్లో కలిపి గురువారం ఒక్కరోజే 31 ఇప్పుడు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశంలో కొత్తగా 10,158 మందికి కరోనా; కేసుల పెరుగుదలపై నిపుణులు ఏంటున్నారంటే!
దేశంలో గత 24 గంటల్లో 10,158 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 230 రోజుల్లో ఇదే అత్యధికమని పేర్కొంది.
దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 8,000 మందికి వైరస్
దేశంలో గత 24 గంటల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజులో దాదాపు 8వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కొత్తగా 5,880 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 6.91శాతం
భారతదేశంలో గత 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 6.91%గా ఉన్నట్లు వెల్లడించింది.
దేశంలో కొత్తగా 5,357 మందికి కరోనా; పాజిటివిటీ రేటు 3.39%
దేశంలో గత 24 గంటల్లో 5,357 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కి చేరుకుంది.
దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు
దేశంలో గత 24 గంటల్లో 6,155 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 31,194కి చేరుకుంది.
7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్
దేశంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. కేవలం ఏడు రోజుల్లోనే కొత్త కరోనా కేసులు మూడింతలు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13శాతం పెరిగాయి.
ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్
దేశంలో గత 24 గంటల్లో 5,335 కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇవి నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువని వెల్లడించింది.
కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం
దేశంలో గత 24 గంటల్లో 4,435 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 15 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 163 రోజుల్లో ఇదే అత్యధికమని కేంద్రం పేర్కొంది.