ప్రహ్లాద్ జోషి: వార్తలు
Pralhad Joshi: కర్ణాటక హోంమంత్రి పరమేశ్వరపై ఈడీ దాడులు.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు
నటి రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో, కర్ణాటక హోంమంత్రి జీ. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Uber: 'క్యాబ్ బుకింగ్లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి
భారతదేశంలో ఊబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసులను అనేక మంది ప్రజలు నిత్యం ఉపయోగిస్తుంటారు.
CM Revanth Reddy: రేషన్ కోటా పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
కొత్త రేషన్ కార్డుల పంపిణీ నేపథ్యంలో,రాష్ట్రానికి అవసరమైన కోటాను పెంచాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
iPhone: ఆపిల్కు వినియోగదారుల రక్షణ సంస్థ నోటీసులు.. ఐఫోన్లలో సమస్య
ప్రసిద్ధ టెక్ సంస్థ ఆపిల్ (iPhone) ప్రతికూల పరిణామాన్ని ఎదుర్కొంటోంది.
Bharat brand: భారత్ బ్రాండ్పై గోధుమ పిండి, బియ్యం విక్రయాలను ప్రారంభించిన కేంద్రం
కేంద్రం అధిక ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు చర్యలు తీసుకుంది.
Jan Poshan Kendra:'జన్ పోషణ్ కేంద్రం'గా రేషన్ షాపులు..పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
రేషన్ షాపులను ప్రభుత్వం మార్చబోతోంది. నేడు ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించబోతోందని ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
All-party meeting: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 22 వరకు సమావేశాలు జరుగుతాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ.. సెప్టెంబర్ 17న అఖిలపక్ష సమావేశం
సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఈ నెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు.. కేంద్రం ఏం చేయబోతోంది
సెప్టెంబర్ 18-22 మధ్య ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పార్లమెంట్లోనే స్పెషల్ సెషన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్లో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 సమావేశాలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు.
జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి అప్టేట్ వచ్చేసింది.
జనవరి 31నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఏప్రిల్ 6న ముగింపు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.