తదుపరి వార్తా కథనం

జులై 30 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
వ్రాసిన వారు
Stalin
Jul 01, 2023
12:57 pm
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి అప్టేట్ వచ్చేసింది.
జులై 20 నుంచి వర్షాకాల సమావేశాలు-2023ను నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
వర్షాకాల సమావేశాల్లో సభా వ్యవహారాలు, ఇతర అంశాలపై చర్చలకు సహకరించాలని అన్ని పార్టీలను కోరారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రహ్లాద్ జోషి చేసిన ట్వీట్
Monsoon Session, 2023 of Parliament will commence from 20th July and continue till 11th August. Urge all parties to contribute towards productive discussions on Legislative Business and other items during the #MonsoonSession.
— Pralhad Joshi (@JoshiPralhad) July 1, 2023