NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29
    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29
    భారతదేశం

    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29

    వ్రాసిన వారు Naveen Stalin
    April 23, 2023 | 11:21 am 0 నిమి చదవండి
    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29
    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29

    దేశంలో ఒక్కరోజులోనే 10,112 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 67,806కి పెరిగిందని కేంద్రం వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 4.48 కోట్ల(4,48,91,989)కు చేరినట్లు పేర్కొంది. కోవిడ్‌తో గత 24గంటల్లో 29మరణాలు సంభవించినట్లు కేంద్ర చెప్పింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,329కి చేరుకుంది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతం కాగా, వారంవారీ పాజిటివిటీ రేటు 5.43 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో 9,833 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు 220.66 కోట్ల డోస్‌లను అందించినట్లు కేంద్రం చెప్పింది.

    కరోనా వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ ట్వీట్

    #AmritMahotsav#Unite2FightCorona#LargestVaccineDrive

    𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/DOzgcEdRpx pic.twitter.com/ge34R6yzms

    — Ministry of Health (@MoHFW_INDIA) April 23, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కరోనా కొత్త కేసులు

    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కోవిడ్
    కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ  కోవిడ్
    దేశంలో కొత్తగా 11,692 మందికి కరోనా; 28 మరణాలు కోవిడ్
    దేశంలో మళ్లీ పంజుకున్న కరోనా; కొత్తగా 10,542మందికి వైరస్  కోవిడ్

    కోవిడ్

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రాజ్‌నాథ్ సింగ్
    దేశంలో 60వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    దేశంలో 10,753 కొత్త కరోనా కేసులు; 27మంది మృతి కరోనా కొత్త కేసులు
    నటుడు పోసానికి కరోనా: వరుసగా ఇది మూడవసారి  తెలుగు సినిమా

    తాజా వార్తలు

    అమృత్‌పాల్ సింగ్ లొంగిపోయాడా? పోలీసులు అరెస్టు చేశారా? ప్రత్యక్ష సాక్షి గురుద్వారా మతాధికారి ఏం చెప్పారు?  పంజాబ్
    ఎట్టకేలకు ఖలిస్థానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్  పంజాబ్
    లక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా? వాటికన్ సిటీ
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ఉగ్రదాడిలో మరణించిన ఐదుగురు జవాన్ల పేర్లు వెల్లడి; రంగంలోకి ఎన్ఐఏ  జమ్ముకశ్మీర్
    మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు పాకిస్థాన్
    లండన్‌కు పారిపోయేందుకు అమృత్‌పాల్ సింగ్ భార్య ప్రయత్నం; అదుపులోకి తీసుకున్న పోలీసులు పంజాబ్
    'స్వలింగ వివాహం అర్బన్ కాన్సెప్ట్ కాదు'; కేంద్రం వాదనలను వ్యతిరేకించిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023