NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు 
    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు 
    భారతదేశం

    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు 

    వ్రాసిన వారు Naveen Stalin
    May 25, 2023 | 11:13 am 1 నిమి చదవండి
    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు 
    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు

    దేశంలోని గత 24గంటల్లో 535 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసులు 6,168కి తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. కరోనాతో కొత్తగా ఐదుగురు మరణించినట్లు కేంద్రం చెప్పింది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,31,854కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 4.49 కోట్లు(4,49,88,426)కు పెరిగినట్లు కేంద్రం పేర్కొంది. క్రియాశీల కేసులు ఇప్పుడు మొత్తం ఇన్‌ఫెక్షన్లలో 0.01 శాతం ఉన్నాయి. అయితే జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. కరోనా నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,44,50,404 కు పెరిగింది.

    కరోనాతో కొత్తగా ఐదుగురు మృతి

    India records 535 new COVID-19 infections, count of active cases now stands at 6,168. Death toll increases to 5,31,854, tally of infections 4,49,88,426: Union Health Ministry

    — Press Trust of India (@PTI_News) May 25, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కరోనా కొత్త కేసులు

    దేశంలో కొత్తగా 552 మందికి కరోనా, 6మరణాలు కోవిడ్
     దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి కోవిడ్
    దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115 కోవిడ్
    దేశంలో కొత్తగా 865మందికి కరోనా; యాక్టివ్ కేసులు 9,092 కోవిడ్

    కోవిడ్

    మరో మహమ్మారి ముప్పు పొంచి ఉంది, ప్రపంచం సిద్ధమవ్వాలి: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరిక  ప్రపంచ ఆరోగ్య సంస్థ
    దేశంలో కొత్తగా 1,021మందికి కరోనా; 4 మరణాలు  కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్తగా 1,272మందికి కరోనా; యాక్టివ్ కేసులు 15,515 కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్తగా 1,580 మందికి కరోనా; 17 మంది మృతి కరోనా కొత్త కేసులు

    తాజా వార్తలు

    ఆకాశహర్మ్యాల బరువు కారణంగా మునిగిపోతున్న న్యూయార్క్ నగరం  న్యూయార్క్
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడంపై విపక్షాలపై విరుచుకపడ్డ ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    81 పరుగుల తేడాతో లక్నోపై ముంబయి ఇండియన్స్ భారీ విజయం  ముంబయి ఇండియన్స్
    వాతావరణ మార్పుల ఎఫెక్ట్: నీరు, విద్యుత్ సరఫరా తీవ్ర ప్రభావం; ప్రమాదంలో 16ఆసియా దేశాలు  వాతావరణ మార్పులు

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటిన తెలుగు వాళ్లు  తెలంగాణ
    ఎండల నుంచి ఉపశమనం; ఉత్తర భారతం, దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఐఎండీ
    Zomato: 72% కస్టమర్లు రూ.2000 నోట్లతో చెల్లింపులు: జొమాటో  జొమాటో
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023