NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు
    తదుపరి వార్తా కథనం
    భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు
    తగ్గుతున్న కరోనా కేసులు

    భారత్ లో నెమ్మదిస్తున్న కొవిడ్.. కొత్తగా 237 కేసులు, 4 మరణాలు నమోదు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 03, 2023
    01:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గడిచిన 24 గంటల్లో భారత్ లో 237 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా నాలుగు మరణాలు సంభవించాయి. శక్రవారం నాటి కేసులతో పోలిస్తే 7.2 శాతం కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

    దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.44 కోట్లకుపైగా అంటే 4,49,91,380కు చేరుకుంది. తాజా మరణాలతో కలిపి మృతుల సంఖ్య 5,31,878కు పెరిగింది. ప్రస్తుతం 3,502 గా యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది.

    India Covid By Health Ministry

    india

    జాతీయ స్థాయిలో రికవరీ రేటు 98.81 శాతంగా నమోదైందని ఆరోగ్యశాఖ వివరించింది.

    మరోవైపు జనవరి 2021లో దేశ వ్యాప్తంగా టీకాలు ప్రారంభించిన నాటి నుంచి దాదాపుగా 220.66 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు దేశ ప్రజలందరికీ అందించినట్లు స్పష్టం చేసింది.

    శుక్రవారంతో పోల్చితే శనివారం 2 మరణాలు అధికంగా సంభవించాయి. కిందటి రోజు కంటే 30 కేసులు తగ్గుముఖం పట్టాయి.

    ఫలితంగా దేశంలో క్రమంగా కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లుగా కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక వెల్లడిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్రమంత్రి
    భారతదేశం
    కరోనా కొత్త కేసులు

    తాజా

    Motivation: ప్రతి తాళానికి తాళంచెవి ఉంటుంది.. అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారమూ ఉంటుంది! జీవనశైలి
    Turkey: తుర్కియే అధ్యక్షుడి కుమార్తె మాకు బాస్ కాదు.. సెలెబీ సంచలన ప్రకటన పాకిస్థాన్
    Stock Market : అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ నష్టాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్
    Earthquake: చైనాలో 4.5 తీవ్రతతో భూకంపం చైనా

    కేంద్రమంత్రి

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    బీజేపీ యాక్షన్ ప్లాన్ షూరూ- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కర్ణాటక
    2 కొత్త న్యాయమూర్తులతో 34 మంది పూర్తి బలాన్ని తిరిగి పొందిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశం

    భారతదేశం

    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు కరోనా కొత్త కేసులు
    May Day 2023: భారత్‌లో 'మే డే'ను మొదట ఎక్కడ నిర్వహించారు? తొలిసారి ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ప్రపంచం
    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు సుప్రీంకోర్టు
    తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు ఐఎండీ

    కరోనా కొత్త కేసులు

    కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్ కోవిడ్
    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ కోవిడ్
    దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు కోవిడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025