NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి
     దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి
    భారతదేశం

     దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి

    వ్రాసిన వారు Naveen Stalin
    May 23, 2023 | 12:22 pm 1 నిమి చదవండి
     దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి
    దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి

    దేశంలో గత 24గంటల్లో 405 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త కేసులతో కలిపి క్రియాశీల కేసులు 7,104కి తగ్గినట్లు కేంద్రం తెలిపింది. తాజాగా కరోనాతో నలుగురు మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,31,843కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం మొత్తం కోవిడ్ కేసులు 4.49 కోట్లు(4,49,87,339) ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.02 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌లు అందించారు.

    దేశంలో యాక్టివ్ కేసులు 7,104

    Active #Covid cases in country dip to 7,104 #India has logged 405 new coronavirus infections, while the active cases have decreased to 7,104 from 7,623, according to the Union Health Ministry data updated on Tuesday. https://t.co/vdUzbcA4R9

    — The Times Of India (@timesofindia) May 23, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కరోనా కొత్త కేసులు

    దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115 కోవిడ్
    దేశంలో కొత్తగా 865మందికి కరోనా; యాక్టివ్ కేసులు 9,092 కోవిడ్
    దేశంలో కొత్తగా 1,021మందికి కరోనా; 4 మరణాలు  కోవిడ్
    దేశంలో కొత్తగా 1,272మందికి కరోనా; యాక్టివ్ కేసులు 15,515 కోవిడ్

    కోవిడ్

    దేశంలో కొత్తగా 1,580 మందికి కరోనా; 17 మంది మృతి కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్తగా 1,690 కరోనా కేసులు; 12మంది మృతి కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు; 21,406కి తగ్గిన యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్త్గగా 2,961 కేసులు; 17 మరణాలు  కరోనా కొత్త కేసులు

    తాజా వార్తలు

    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    AP ICET-2023: రేపు ఏపీ ఐసెట్: నిమిషం ఆలస్యమైనా అనుమతించరు  ఆంధ్రప్రదేశ్
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    గయానా: పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం; 19మంది విద్యార్థులు మృతి గయానా

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస, ఇళ్లు దగ్ధం, కర్ఫ్యూ విధింపు మణిపూర్
    దూసుకుపోతున్న అదానీ గ్రూప్ స్టాక్స్‌; రూ.10లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ అదానీ గ్రూప్
    బల్లియా: గంగా నదిలో పడవ బోల్తా, నలుగురు మృతి, 24మంది గల్లంతు ఉత్తర్‌ప్రదేశ్
    సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు; ముందస్తు బెయిల్ తిరస్కరణ సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023