NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి
    తదుపరి వార్తా కథనం
     దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి
    దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి

     దేశంలో కొత్తగా 405మందికి కరోనా; నలుగురు మృతి

    వ్రాసిన వారు Stalin
    May 23, 2023
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో గత 24గంటల్లో 405 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.

    కొత్త కేసులతో కలిపి క్రియాశీల కేసులు 7,104కి తగ్గినట్లు కేంద్రం తెలిపింది. తాజాగా కరోనాతో నలుగురు మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,31,843కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం మొత్తం కోవిడ్ కేసులు 4.49 కోట్లు(4,49,87,339) ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.

    మొత్తం ఇన్ఫెక్షన్‌లలో యాక్టివ్ కేసులు 0.02 శాతం ఉన్నాయి. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల డోస్‌లు అందించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    దేశంలో యాక్టివ్ కేసులు 7,104

    Active #Covid cases in country dip to 7,104 #India has logged 405 new coronavirus infections, while the active cases have decreased to 7,104 from 7,623, according to the Union Health Ministry data updated on Tuesday. https://t.co/vdUzbcA4R9

    — The Times Of India (@timesofindia) May 23, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    RBI New Notes: మార్కెట్లోకి కొత్త నోట్లు.. ఆర్‌బీఐ కీలక ప్రకటన! సంజయ్ మల్హోత్రా
     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం..  8మంది  మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం

    కరోనా కొత్త కేసులు

    కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్ కోవిడ్
    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ కోవిడ్
    దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు కోవిడ్

    కోవిడ్

    దేశంలో కొత్తగా 3,095 మందికి కరోనా; 15వేల మార్కును దాటిన యాక్టివ్ కేసులు భారతదేశం
    దేశంలో కొత్తగా 2,994 మందికి కరోనా; ఐదు మరణాలు కరోనా కొత్త మార్గదర్శకాలు
    దేశంలో ఒక్కరోజులో 27శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,823 మందికి వైరస్ భారతదేశం
    దేశంలో కరోనా ఉద్ధృతి; కొత్తగా 3,641మందికి వైరస్; ఏడుగురు మృతి భారతదేశం

    తాజా వార్తలు

    పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్ పాకిస్థాన్
    విశాఖపట్నం-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్ వరకు పొడిగింపు  విశాఖపట్టణం
    దేశంలో కొత్తగా 865మందికి కరోనా; యాక్టివ్ కేసులు 9,092 కరోనా కొత్త కేసులు
    ఎస్‌అండ్‌పీ: 2023లో భారత వృద్ధి రేటు 6శాతం; బీబీబీ రేటింగ్ భారతదేశం

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర మరో పేలుడు; వారం రోజుల్లో మూడో బ్లాస్ట్ పంజాబ్
    దేశంలో కొత్తగా 1,690 కరోనా కేసులు; 12మంది మృతి కరోనా కొత్త కేసులు
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  హైదరాబాద్
    ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025