NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115
    దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115
    భారతదేశం

    దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115

    వ్రాసిన వారు Naveen Stalin
    May 21, 2023 | 11:43 am 0 నిమి చదవండి
    దేశంలో కొత్తగా 756 మందికి కరోనా; యాక్టివ్ కేసులు 8115

    దేశంలో గత 24గంటల్లో 756 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజా కేసులతో కలిపి క్రియాశీల కేసుల సంఖ్య 8,115కు తగ్గినట్లు వెల్లడించింది. కరోనా కొత్తగా 8మంది మరణించినట్లు, దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,31,832కి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లు (4,49,86,461)కు చేరుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 98.80శాతంగా ఉంది. కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల సంఖ్య 4,44,46,514కు పెరిగింది. కేసు మరణాల రేటు 1.18శాతంగా నమోదైంది.

    కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ట్వీట్

    #Unite2FightCorona#LargestVaccineDrive

    𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/h7GFloQiKT pic.twitter.com/iqt0TyAQlk

    — Ministry of Health (@MoHFW_INDIA) May 20, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కరోనా కొత్త కేసులు

    దేశంలో కొత్తగా 865మందికి కరోనా; యాక్టివ్ కేసులు 9,092 కోవిడ్
    దేశంలో కొత్తగా 1,021మందికి కరోనా; 4 మరణాలు  కోవిడ్
    దేశంలో కొత్తగా 1,272మందికి కరోనా; యాక్టివ్ కేసులు 15,515 కోవిడ్
    దేశంలో కొత్తగా 1,580 మందికి కరోనా; 17 మంది మృతి కోవిడ్

    కోవిడ్

    దేశంలో కొత్తగా 1,690 కరోనా కేసులు; 12మంది మృతి కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు; 21,406కి తగ్గిన యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్త్గగా 2,961 కేసులు; 17 మరణాలు  కరోనా కొత్త కేసులు
    దేశంలో స్వల్పంగా పరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,962 మందికి వైరస్ కరోనా కొత్త కేసులు

    తాజా వార్తలు

    రూ.2000నోట్లను ఆర్‌బీఐ రద్దు చేయడానికి కారణాలు ఇవే ఆర్ బి ఐ
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  జీ20 సమావేశం
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    Explainer: సిద్ధరామయ్య చరిత్ర సృష్టించబోతున్నారా? కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పని చేసింది ఎవరు? కర్ణాటక

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    రూ.2వేల నోటు చలామణిని ఉపసంహరించుకున్న ఆర్‌బీఐ; సెప్టెంబర్ 30లో మార్చుకోవాలని ప్రజలకు సూచన ఆర్ బి ఐ
    జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగంపై శాస్త్రీయ సర్వేకు బ్రేక్ వేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    న్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్  కిరెణ్ రిజిజు
    'హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఆధారల్లేవు'; అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్  అదానీ గ్రూప్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023