NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు
    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు
    భారతదేశం

    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు

    వ్రాసిన వారు Naveen Stalin
    April 28, 2023 | 11:30 am 0 నిమి చదవండి
    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు
    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు

    దేశంలో గత 24గంటల్లో 7,533 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసులు సంఖ్య 4.49కోట్లకు పెరిగినట్లు కేంద్రం చెప్పింది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 53,852కు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కొత్తగా 44మంది మరణించినట్లు కేంద్రం చెప్పింది. అందులో కేరళ ప్రభుత్వం సవరించిన మరణాలు 16ఉండటం గమనార్హం. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.69శాతంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌చెబుతోంది. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 4,43,47,024మంది కోలుకున్నట్లు కేంద్రం పేర్కొంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైనట్లు చెప్పింది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 220.66కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించినట్లు కేంద్రం ప్రకటించింది.

    కరోనా వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ 

    #Unite2FightCorona#LargestVaccineDrive

    𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/iUBJXU3zYp pic.twitter.com/c3J15ruGDG

    — Ministry of Health (@MoHFW_INDIA) April 28, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    భారతదేశం
    తాజా వార్తలు

    కరోనా కొత్త కేసులు

    దేశంలో కొత్తగా 9,355 మందికి కరోనా; 26 మరణాలు  కోవిడ్
    దేశంలో కొత్తగా 9,629 కరోనా కేసులు: 29మరణాలు కోవిడ్
    దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం దిల్లీ
    దేశంలో కొత్తగా 10,112మందికి కరోనా; మరణాలు 29 కోవిడ్

    కోవిడ్

    దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా; 42 మరణాలు  కరోనా కొత్త కేసులు
    కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం ఆందోళన; 8 రాష్ట్రాలకు లేఖ  కరోనా కొత్త కేసులు
    దేశంలో కొత్తగా 11,692 మందికి కరోనా; 28 మరణాలు కరోనా కొత్త కేసులు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రాజ్‌నాథ్ సింగ్

    భారతదేశం

    బెంగళూరు: ఇంటర్‌లో 90శాతం మార్కులు లేవని ఇల్లు అద్దెకు ఇవ్వలేదు బెంగళూరు
    సూడాన్‌లో చిక్కుకున్న ప్రతి భారతీయుడిని రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం: విదేశాంగ కార్యదర్శి  సూడాన్
    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం  సూడాన్
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  ముంబై

    తాజా వార్తలు

    మొక్కజొన్న రైతులకు కేసీఆర్ శుభవార్త; పంట కొనుగోలుకు ముందుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ
    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా? షిర్డీ సాయిబాబా
    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు  రాహుల్ గాంధీ
    అలస్కాలో కుప్పకూలిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు అమెరికా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023