NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు
    తదుపరి వార్తా కథనం
    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు
    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు

    దేశంలో కొత్తగా 7,533 మందికి కరోనా; 44మరణాలు

    వ్రాసిన వారు Stalin
    Apr 28, 2023
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో గత 24గంటల్లో 7,533 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసులు సంఖ్య 4.49కోట్లకు పెరిగినట్లు కేంద్రం చెప్పింది.

    అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 53,852కు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    దేశంలో కొత్తగా 44మంది మరణించినట్లు కేంద్రం చెప్పింది. అందులో కేరళ ప్రభుత్వం సవరించిన మరణాలు 16ఉండటం గమనార్హం. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.69శాతంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌చెబుతోంది.

    కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 4,43,47,024మంది కోలుకున్నట్లు కేంద్రం పేర్కొంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైనట్లు చెప్పింది.

    మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం 220.66కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించినట్లు కేంద్రం ప్రకటించింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కరోనా వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్వీట్ 

    #Unite2FightCorona#LargestVaccineDrive

    𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/iUBJXU3zYp pic.twitter.com/c3J15ruGDG

    — Ministry of Health (@MoHFW_INDIA) April 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరోనా కొత్త కేసులు
    కోవిడ్
    భారతదేశం
    తాజా వార్తలు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    కరోనా కొత్త కేసులు

    కరోనా ఉద్ధృతి; దేశంలో కొత్తగా 4,435మంది వైరస్; 163 రోజుల్లో ఇదే అత్యధికం ఇండియా లేటెస్ట్ న్యూస్
    ఒక్కరోజులో 20శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 5,335 మందికి వైరస్ ఇండియా లేటెస్ట్ న్యూస్
    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ తాజా వార్తలు
    దేశంలో కొత్తగా 6,155 కొత్త కోవిడ్ కేసులు; 9మరణాలు ఇండియా లేటెస్ట్ న్యూస్

    కోవిడ్

    ఇజ్రాయెల్‌లో ఎవరికీ తెలియని కరోనా కొత్త వేరియంట్; రెండు కేసులు నమోదు ఇజ్రాయెల్
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర
    దేశంలో 4నెలల గరిష్ఠానికి కరోనా కేసులు; కేంద్రం ఆందోళన భారతదేశం
    దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు; కొత్తగా 918మందికి వైరస్, నలుగురు మృతి కరోనా కొత్త మార్గదర్శకాలు

    భారతదేశం

    భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన అమెరికా
    2023 ఆర్థిక సంవత్సరంలో 3.6 మిలియన్ కార్లను కొనుగోలు చేసిన భారతీయులు ఆటో మొబైల్
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది సిక్కిం
    మార్కెట్లో ₹12,000 తగ్గింపుతో లభిస్తున్న OnePlus 9 5G ఫోన్

    తాజా వార్తలు

    కారణం లేకుండానే బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈఓగా తొలగించిన కాగ్నిజెంట్ వ్యాపారం
    ఖగోళ అద్భుతం: బెంగళూరులో జీరో షాడో డే- నీడలు అదృశ్యం  బెంగళూరు
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?  బిహార్
    CBSE 2023: సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాలు ఎప్పుడు విడదలవుతాయి? ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి  విద్యార్థులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025