NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Cyber Crime: ఏలూరులో భారీ సైబర్ మోసం.. రూ.46 లక్షలు పోగట్టుకున్న బాధితుడు
    తదుపరి వార్తా కథనం
    Cyber Crime: ఏలూరులో భారీ సైబర్ మోసం.. రూ.46 లక్షలు పోగట్టుకున్న బాధితుడు
    ఏలూరులో భారీ సైబర్ మోసం.. రూ.46 లక్షలు పోగట్టుకున్న బాధితుడు

    Cyber Crime: ఏలూరులో భారీ సైబర్ మోసం.. రూ.46 లక్షలు పోగట్టుకున్న బాధితుడు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 13, 2024
    10:11 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సైబర్ మోసాల పంథా రోజురోజుకు కొత్త కోణాల్లో అమాయకులను మోసం చేస్తోంది.

    తాజాగా ఏలూరుకు చెందిన శేషగిరి అనే వ్యక్తి ఈ మోసానికి బలయ్యారు. ఘటన ఏంటంటే, ఏలూరులోని అశోక్‌నగర్ నివాసి శేషగిరి ఖాతాకు అనుకోకుండా గుర్తు తెలియని వ్యక్తి నుంచి రూ.20 వేలు జమయ్యాయి.

    అతను వెంటనే కాల్ చేసి పొరపాటున మీ ఖాతాకు డబ్బులు పంపించామని, దయచేసి తిరిగి పంపించండి అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ మాటలు నమ్మిన శేషగిరి ఆన్‌లైన్‌లో ఆ మొత్తాన్ని తిరిగి పంపించాడు.

    Details

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు

    అయితే కొద్ది రోజులకు తన ఖాతా పరిశీలించగా, అతని ఖాతాలో మొత్తం రూ.46 లక్షలు ఖాళీ అయినట్లు కనిపించింది.

    వెంటనే షాక్ అయిన బాధితుడు పోలీసుల్ని సంప్రదించాడు. ఏలూరు టూ టౌన్ సీఐ వైవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానాస్పద లావాదేవీలకు నమ్మోద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైబర్ నేరం
    ఏలూరు

    తాజా

    Jee advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 ఫలితాలు విడుదల.. ర్యాంక్‌, స్కోర్‌ తెలుసుకోవడానికి క్లిక్‌ చేయండి! భారతదేశం
    'Operation Spider Web': రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Dust storm: విపరీతమైన తుఫానుతో ల్యాండింగ్‌కు బ్రేక్.. గాలిలోనే విమానం చక్కర్లు!  దిల్లీ
    Bangladesh: బంగ్లాదేశ్ కొత్త కరెన్సీ నోట్లపై ముజిబ్ చిత్రం స్థానంలో హిందూ, బౌద్ధ దేవాలయాలు బంగ్లాదేశ్

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి

    ఏలూరు

    ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు సికింద్రాబాద్
    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా
    అమెరికాలో తుపాకీ కాల్పులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బలి  అమెరికా
    ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025