NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: వడగాలుల ధాటికి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి.. 150 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: వడగాలుల ధాటికి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి.. 150 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    వడగాలుల ధాటికి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి.. 150 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    Andhra Pradesh: వడగాలుల ధాటికి ఆంధ్రప్రదేశ్ ఉక్కిరిబిక్కిరి.. 150 మండలాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 29, 2025
    02:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి.

    కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్‌కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 4 డిగ్రీల వరకు అధికంగా పతిపడుతున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

    రాష్ట్రవ్యాప్తంగా 150కు పైగా మండలాల్లో 40 డిగ్రీలు దాటి వేడి చురుగ్గా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లాలో కొమరోలు, నంద్యాల, కమలాపురంలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

    ఎస్ కోట, అనకాపల్లి, అన్నమయ్య జిల్లా రుద్రవరంలో 42 డిగ్రీల మేర వేడి నమోదైంది.

    Details

    రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు

    కర్నూలు జిల్లాలో కొసిగి, శ్రీకాకుళం జిల్లాలో మిళియాపుట్టు, సత్యసాయి జిల్లాలో తాడిమర్రి, సబ్బవరం, వీరఘట్టంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    అనంతపురం జిల్లాలో గుంతకల్లు, తూర్పుగోదావరి జిల్లాలో గోపాలపురం, తిరుపతి, నెల్లూరులో 40 డిగ్రీలు నమోదయ్యాయి.

    చిత్తూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, నరసరావుపేట, ఏలూరు తదితర ప్రాంతాల్లో 40 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

    ఉష్ణప్రభావం తీవ్రంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ఆంధ్రప్రదేశ్

    Amaravati: అమరావతిలో భూకేటాయింపులు.. కీలక భేటీలో మంత్రుల కమిటీ అమరావతి
    Amaravati: అమరావతి రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! త్వరలో పనులు ప్రారంభం అమరావతి
    Amaravati: ఏపీ రాజధానిపై కీలక నిర్ణయం.. 13 సంస్థలకు కేబినెట్ సబ్ కమిటీ ఊహించని షాక్! అమరావతి
    Solar Power: కాలువలపై సౌరవిద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు.. జలవనరులశాఖకు నిపుణుల సూచన భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025