NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?
    భారతదేశం

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 06, 2023, 05:46 pm 0 నిమి చదవండి
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని?
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఏపీకి కూడా కేటాయించే యోచనలో బీజేపీ

    తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. అనుకున్నట్లుగా తెలంగాణలో కాస్త పుంజుకున్నా.. ఏపీలో మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది బీజేపీ. ఈ క్రమంలో త్వరలో చేపట్టనున్న కేంద్ర‌మంత్రి వర్గ విస్తరణలో తెలంగాణ, ఏపీకి ప్రాధాన్యత కల్పించొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో బీజేపీకి ఒక రాజ్యసభ, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. అందులో సికింద్రాబాద్ నుంచి గెలిచిన కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. మరొకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే.. మిగతా నలుగురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రధానంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

    ఆ అవకాశం జీవీఎల్‌కే దక్కొచ్చా?

    తెలంగాణలో బీజేపీకి ఉత్తర తెలంగాణ నుంచి ఎంపీలు ఎక్కువగా ఉన్నారు. దక్షిణ తెలంగాణ కోటాలో ఎలాగూ.. కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నందున.. ఉత్తర తెలంగాణ కోటాలో.. బండిసంజయ్ లేదా అరవింద్‌కు కేంద్ర సహాయ‌మంత్రి పదవి ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ సీనియార్టిని పరిగణలోకి తీసుకుంటే.. లక్ష్మణ్‌కు స్వతంత్ర లేదా కేంద్రమంత్రి హోదాను కట్టబెట్టే అవకాశం ఉంది. వీరిలో బండిసంజయ్, లక్ష్మణ్‌ ప్రస్తుతం పార్టీ కీలక పదవుల్లో ఉన్నారు. వీరికి ప్రభుత్వ పదవులు ఇచ్చే అవకాశాలు తక్కువే అని చెప్పాలి. ఏపీలో బీజేపీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒకరు జీవీఎల్ నరిసింహరావు, ఇంకకరు సీఎం. రమేష్. కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పార్టీలో సీనియర్ అయిన జీవీఎల్‌కే అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    బండి సంజయ్
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ
    నరేంద్ర మోదీ

    తాజా

    మళయాలం నటుడు ఇన్నోసెంట్ కన్నుమూత: ఆయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు సినిమా
    బౌద్ధమతం మూడో అత్యున్నత నాయకుడిగా 8ఏళ్ల మంగోలియన్ బాలుడు; దలైలామా పట్టాభిషేకం! దలైలామా
    పాక్ క్రికెటర్‌కు ఘోర అవమానం.. బాడీ షేమింగ్‌ చేస్తూ..! పాకిస్థాన్
    కబ్జా మూవీ: వందకోట్ల సినిమా 20రోజుల్లోనే ఓటీటీలోకి, స్ట్రీమింగ్ ఎక్కడంటే ఓటిటి

    బండి సంజయ్

    గుజరాత్‌లో 13సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయ్: సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు, తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియోలు వైరల్ తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో
    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ ఉద్యోగం

    తెలంగాణ

    దిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ కల్వకుంట్ల కవిత
    ఎల్బీనగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్; ఇక సిగ్నల్ ఫ్రీ జంక్షన్ హైదరాబాద్
    తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం కరీంనగర్
    'భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు'; రాహుల్‌ అనర్హత వేటుపై స్పందించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    నరేంద్ర మోదీ

    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    'సబ్ కా ప్రయాస్'తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 4% పెంచిన కేంద్రం ప్రభుత్వం
    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023