NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Swarnandhra-2047:'స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరించిన చంద్రబాబు 
    తదుపరి వార్తా కథనం
    Swarnandhra-2047:'స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరించిన చంద్రబాబు 
    స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరించిన చంద్రబాబు

    Swarnandhra-2047:'స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరించిన చంద్రబాబు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 13, 2024
    12:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'స్వర్ణాంధ్ర @ 2047' విజన్‌ డాక్యుమెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

    ఈ డాక్యుమెంట్‌ లక్ష్యంగా రాష్ట్రం లో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అందించే మార్గాలను సూచించడమే.

    ఈ కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగింది.

    ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ , మంత్రులు, పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    'పది సూత్రాలు.. ఒక విజన్‌' పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంట్‌ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది.

    డాక్యుమెంట్‌ జాతి, రాష్ట్ర ప్రజల కోసం అంకితమై ఉన్నట్లు పేర్కొని, సీఎమ్ చంద్రబాబు నాయుడు దానిపై సంతకం చేశారు.

    అనంతరం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, పలువురు ఎమ్మెల్యేలు,అధికారులు కూడా సంతకాలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    చంద్రబాబు నాయుడు

    AP Sand Policy : ఇసుక కొరతపై సీఎం కీలక ఆదేశాలు.. ఏపీలో నూతనంగా 108 ఇసుక రీచ్‌లు ఆంధ్రప్రదేశ్
    Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు..  భారతదేశం
    CM Chandrababu: రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి నాంది.. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆంధ్రప్రదేశ్
    Chandrababu: భారీ వర్షాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025