NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Metro Train:ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు.. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ భేటీ 
    తదుపరి వార్తా కథనం
    AP Metro Train:ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు.. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ భేటీ 
    ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు

    AP Metro Train:ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు.. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ భేటీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    12:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై ఒక కీలక ముందడుగు పడింది.

    ఈ నేపథ్యంలో మెట్రో రైలు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి పలు అంతర్జాతీయ బ్యాంకుల ప్రతినిధులతో సమావేశమయ్యారు.

    తక్కువ వడ్డీకే రుణాలను మంజూరు చేసే బ్యాంకులతో ఆయ‌న కీలక చర్చలు నిర్వహించారు.

    ఈ భేటీలో కేఎఫ్‌డబ్ల్యూ (KfW), ఏఎఫ్‌డీ (AFD), ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (NDB), ఏఐఐబీ (AIIB), జైకా (JICA), ప్రపంచ బ్యాంకు (World Bank) వంటి ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

    వివరాలు 

    విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు 

    వీరు విజయవాడలో ప్రతిపాదించబడిన మెట్రో కారిడార్లను ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రాజెక్టుల ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు.

    అనంతరం నిర్వహించిన చర్చలలో భాగంగా, విశాఖపట్టణం మెట్రో ప్రాజెక్టుకు రూ.6,100 కోట్ల మేర రుణాన్ని, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు రూ.5,900 కోట్ల మేర రుణాన్ని సమీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.

    త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విదేశీ బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నట్లు సమాచారం అందుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    AP Metro Train:ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక ముందడుగు.. విదేశీ బ్యాంకుల ప్రతినిధులతో మెట్రో రైలు కార్పొరేషన్‌ ఎండీ భేటీ  ఆంధ్రప్రదేశ్
    Muhammad Yunus: మరోసారి ఈశాన్య రాష్ట్రాలపై నోరు పారేసుకున్న ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్
    BSF Jawan: బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ను భారత్‌కు అప్పగించిన పాకిస్థాన్ భారతదేశం
    Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో 9,500 బంకర్లు..! జమ్ముకశ్మీర్

    ఆంధ్రప్రదేశ్

    AP SSC Results: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. పది ఫలితాలు విడుదల! భారతదేశం
    AP Liquor Scam: మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే.. రాజ్‌ అనుచరుడు చాణక్య రిమాండ్‌ రిపోర్టులో సంచలనం భారతదేశం
    Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి అమరావతి
    Congress leader: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నేత దారుణ హత్య కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025