NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి, పైపులతో కొట్టిన టీచర్లు 
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి, పైపులతో కొట్టిన టీచర్లు 
    మధ్యప్రదేశ్: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి, పైపులతో కొట్టిన టీచర్లు

    మధ్యప్రదేశ్: హోంవర్క్ చేయలేదని విద్యార్థిని బల్లపై పడుకోబెట్టి, పైపులతో కొట్టిన టీచర్లు 

    వ్రాసిన వారు Stalin
    Sep 04, 2023
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని కోచింగ్ సెంటర్‌లో టీచర్లు దారుణంగా వ్యవహరించారు.

    మాథ్స్ హోంవర్క్ పూర్తి చేయలేదని ఎనిమిదో తరగతి చదవుతున్న 13ఏళ్ల విద్యార్థిని ప్లాస్టిక్ పైపులతో కొట్టారు.

    అంతేకాదు, విద్యార్థిని బలవంతంగా టేబుల్‌పై పడుకోబెట్టి, కాళ్లు చేతులు పట్టుకొని చిత్రహింసలు పెట్టారు.

    ఈ ఘటనలో పోలీసులు కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

    అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు విద్యార్థి పోలీసులకు చెప్పాడు. సెప్టెంబరు 2న 4గంటల సమయంలో ఈ ఘటన జరగ్గా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    కోచింగ్ డైరెక్టర్ చంద్రకాంత్ మిశ్రా, కో-డైరెక్టర్ ప్రేమ్ శర్మ, ఉపాధ్యాయుడు అభిషేక్ రాహుల్ గుర్జార్, సంకేత్ భారతిపై జువైనల్ యాక్ట్ ఉల్లంఘన కింద పోలీసులు అభియోగాలు మోపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కేసు నమోదు చేసిన పోలీసులు

    Teacher thrashes teen with plastic pipe, his colleagues pinned boy to table | #MadhyaPradeshhttps://t.co/hknsNk5nBv

    — IndiaToday (@IndiaToday) September 4, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    ఉపాధ్యాయులు
    తాజా వార్తలు
    విద్యార్థులు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    మధ్యప్రదేశ్

    ఇండియన్ రైల్వేస్ కి ఏమైందీ..మళ్లీ పట్టాలు తప్పిన రైలు.. ఈసారి ఆయిల్ ట్యాంకర్ రైలు ప్రమాదం
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అగ్నిప్రమాదం; వైమానిక దళం సాయం కోరిన సీఎం  భోపాల్
    భోపాల్‌: ప్రభుత్వ భవనాల సముదాయంలో అదుపులోకి వచ్చిన మంటలు  భోపాల్
    గుజరాత్‌,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు తుపాను

    ఉపాధ్యాయులు

    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    తూర్పుగోదావరి: తరగతి గదిలో దారణం; తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్ తూర్పుగోదావరి జిల్లా
    ఇన్నేళ్లు పని చేయించుకున్నారు.. ఇప్పుడెలా తొలగిస్తారంటూ కేజీబీవీ టీచర్ల ఆందోళన ఆంధ్రప్రదేశ్
    DSC Notification: గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్   తెలంగాణ

    తాజా వార్తలు

    'ఫస్ట్‌క్రై.కామ్' సీఈఓపై పన్ను ఎగవేత ఆరోపణలు.. ఐటీ శాఖ దర్యాప్తు  పన్ను
    ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు  ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: పారా మెడికల్‌ కోర్సుల్లో 10శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ వర్తింపు తెలంగాణ
    తెలంగాణ: అర్చకులకు గుడ్ న్యూస్.. జీతాలు, ఆలయ నిర్వహణ సాయంపెంపు  తెలంగాణ

    విద్యార్థులు

    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం ఇరాన్
    ఐఐటీ-హైదరాబాద్ ఘనత; 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో వంతెన తయారు హైదరాబాద్
    10వ తరగతి పేపర్ లీక్: డిబార్ అయిన విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం తెలంగాణ
    చౌకైన ఎగ్ ఇంక్యుబేటర్‌ను కనిపెట్టిన పదేళ్ల బాలుడు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025