NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం
    భారతదేశం

    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం

    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం
    వ్రాసిన వారు Naveen Stalin
    May 26, 2023, 03:02 pm 1 నిమి చదవండి
    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం
    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం

    జూన్ 22నుంచి హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచింది. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రకటించారు. జూన్ 22న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తొలి బోనం అమ్మవారికి సమర్పించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా బోనాల పండగను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తలసాని వివరించారు.

    జులై 9న సికింద్రాబాద్ బోనాలు 

    బోనాల ఉత్సవాల సందర్భంగా దాదాపు 26 ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం 'పట్టు వస్త్రాలు' అందజేయనుంది. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనల చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేయనుంది. సికింద్రాబాద్ బోనాలు జులై 9న, లాల్ దర్వాజ బోనాలు జులై 16న నిర్వహించనున్నారు. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసారి తెలిపారు. బోనాల నిర్వహణ కోసం నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్
    తాజా వార్తలు

    తాజా

    భోళాశంకర్ మ్యూజిక్ హంగామా షురూ: చిరంజీవి పోస్టర్ రిలీజ్ చేసి మరీ చెప్పేసారు  తెలుగు సినిమా
    ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు కోహ్లీ సంపాదన ఎంతంటే..? విరాట్ కోహ్లీ
    ఐపీఎల్ 2023 సమయంలో ఏ ఫుడ్‌కు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయంటే? ఐపీఎల్
    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ  ఎయిర్ ఇండియా

    తెలంగాణ

    తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు  ఐఎండీ
    తెలంగాణలో వచ్చే 10ఏళ్లలో భారీగా పెరగనున్న విద్యుత్ డిమాండ్  విద్యుత్
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు  వాతావరణ మార్పులు

    హైదరాబాద్

    బెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం  బెంగళూరు
    రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా తెలంగాణ
    హైదరాబాద్‌: అండర్‌వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్ కూకట్‌పల్లి
    హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం  విమానాశ్రయం

    తాజా వార్తలు

    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్
    దిల్లీ హత్య కేసులో ట్విస్ట్; ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించిన బాలిక దిల్లీ
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ అమిత్ షా

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023