NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం
    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం

    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం

    వ్రాసిన వారు Stalin
    May 26, 2023
    03:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జూన్ 22నుంచి హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచింది.

    ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రకటించారు.

    జూన్ 22న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. తొలి బోనం అమ్మవారికి సమర్పించనున్నట్లు వెల్లడించారు.

    తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బోనాల పండగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా బోనాల పండగను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తలసాని వివరించారు.

    బోనాలు

    జులై 9న సికింద్రాబాద్ బోనాలు 

    బోనాల ఉత్సవాల సందర్భంగా దాదాపు 26 ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం 'పట్టు వస్త్రాలు' అందజేయనుంది.

    పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంటడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనల చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేయనుంది.

    సికింద్రాబాద్ బోనాలు జులై 9న, లాల్ దర్వాజ బోనాలు జులై 16న నిర్వహించనున్నారు. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించిందని మంత్రి తలసారి తెలిపారు.

    బోనాల నిర్వహణ కోసం నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    తాజా వార్తలు
    హైదరాబాద్

    తాజా

    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా

    తెలంగాణ

    అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్ గంగుల కమలాకర్
    దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    హైదరాబాద్ జూపార్కు టికెట్ ధరల పెంపు హైదరాబాద్
    హైదరాబాద్‌లో జీరో షాడో డే; ఈనెల 9న నీడ కనిపంచదు  హైదరాబాద్

    తాజా వార్తలు

    భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని నరేంద్ర మోదీ
    కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి గుర్తింపు; 'ఎండ్యూరింగ్ సింబల్' అవార్డును ప్రధానం చేసిన ఏఎస్‌సీఈ తెలంగాణ
    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ

    హైదరాబాద్

    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు ఐఎండీ
    శంషాబాద్ విమానాశ్రయంలో విమాన సర్వీసులను రద్దు చేసిన అలయన్స్ ఎయిర్  తెలంగాణ
    డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి: 132వ జయంతి రోజున 125అడుగుల విగ్రహం ఆవిష్కరణ  తెలంగాణ
    బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025