NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bengaluru: బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు
    తదుపరి వార్తా కథనం
    Bengaluru: బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు
    బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు

    Bengaluru: బెంగళూరు హత్యకేసు.. అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తింపు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 23, 2024
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బెంగళూరులో ఇటీవల వెలుగుచూసిన మహిళా హత్య ఉదంతం అక్కడి ప్రజల్ని తీవ్రంగా కలవరపెడుతోంది.

    మహాలక్ష్మి (29) అనే మహిళను చంపి, ఆమె శరీరాన్ని 31 ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో దాచిన కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

    ఈ దారుణ ఘటన 2022లో జరిగిన శ్రద్ధా వాకర్ హత్యను గుర్తు చేస్తోంది. కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర్ కేసు పురోగతిపై వెల్లడించారు.

    కేసుతో సంబంధం ఉన్న ప్రధాన అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించామని, అతడిని త్వరగా అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

    Details

    అనుమానితులను విచారిస్తున్న పోలీసులు

    అయితే ఇప్పటివరకు ఎవరినీ కస్టడీలోకి తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారని తెలిపారు.

    తన భర్త నుంచి విడిపోయిన మహాలక్ష్మి, బెంగళూరులోని వయ్యాలి కావల్ ప్రాంతంలో ఒంటరిగా నివసించేది. ఈ నెల ప్రారంభంలో ఆమె హత్యకు గురైంది.

    దుండగుడు ఆమె శరీర భాగాలను 31 ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో దాచినట్లు తెలుస్తోంది.

    కేసు వెలుగులోకి రాగానే బెంగళూరు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అనుమానితుడు బెంగాల్‌లో ఉన్నట్లు గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బెంగళూరు
    ఇండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    బెంగళూరు

    Karnataka: ఫామ్‌హౌస్‌లో 32 పుర్రెలు.. యజమాని అరెస్ట్  కర్ణాటక
    Bengaluru Shocker: బెంగళూరులో దారుణం.. కుళ్లిన స్థితిలో యువతి నగ్న ముతదేహం  హత్య
    Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ  ఎన్ఐఏ
    Bengaluru: ఉజ్బెకిస్థాన్ మహిళ అనుమానాస్పద మృతి  భారతదేశం

    ఇండియా

    అజ్మీర్‌లో భారీ రైలు ప్రమాదానికి కుట్ర.. ట్రాక్ పై సిమెంట్ దిమ్మెను పెట్టిన దుండగలు రాజస్థాన్
    Condoleezza Rice: ఇండియా, అమెరికా సంబంధాలు శాశ్వితమైనవి.. అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి అమెరికా
    Manipur violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. పలు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ మణిపూర్
    Haryana Election: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రెండో జాబితా విడుదల హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025