Page Loader
Telangana: 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ
27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

Telangana: 27 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2025
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో 27 జిల్లాలకు అధ్యక్షులను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. జనగామ - సౌడ రమేశ్‌, వరంగల్‌ - గంట రవి, హనుమకొండ - సంతోష్‌రెడ్డి, భూపాలపల్లి - నిశిధర్‌రెడ్డి, నల్గొండ-నాగం వర్షిత్‌ రెడ్డి, నిజామాబాద్‌ - దినేష్‌ కులాచారి, వనపర్తి- నారాయణ హైదరాబాద్‌ సెంట్రల్‌ - దీపక్‌రెడ్డి, మేడ్చల్‌ రూరల్‌ - శ్రీనివాస్‌, ఆసిఫాబాద్‌- శ్రీశైలం ముదిరాజ్‌, కామారెడ్డి - నీలం చిన్నరాజులు, ములుగు - బలరాం, మహబూబ్‌నగర్‌ - శ్రీనివాస్‌రెడ్డి జగిత్యాల - యాదగిరిబాబు, మంచిర్యాల - వెంకటేశ్వర్లు గౌడ్‌, పెద్దపల్లి - సంజీవరెడ్డి, ఆదిలాబాద్‌ - బ్రహ్మానందరెడ్డి, సికింద్రాబాద్‌ - భరత్‌ గౌడ్‌. ఈ నియామకంతో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని ఆశిస్తోంది.