NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఛత్తీస్‌గఢ్‌: నక్సల్స్‌ దాడిలో 11మంది డీఆర్‌జీ జనాన్లు మృతి
    ఛత్తీస్‌గఢ్‌: నక్సల్స్‌ దాడిలో 11మంది డీఆర్‌జీ జనాన్లు మృతి
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    ఛత్తీస్‌గఢ్‌: నక్సల్స్‌ దాడిలో 11మంది డీఆర్‌జీ జనాన్లు మృతి

    వ్రాసిన వారు Naveen Stalin
    Apr 26, 2023
    04:46 pm
    ఛత్తీస్‌గఢ్‌: నక్సల్స్‌ దాడిలో 11మంది డీఆర్‌జీ జనాన్లు మృతి

    ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో అరన్‌పూర్ సమీపంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డిఆర్‌జి) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై నక్సల్స్ ఐఈడీ దాడిలో మొత్తం 11 మంది సిబ్బంది మరణించారు. ఈ ఘటనను చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ దృవీకరించారు. ఇది చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దంతెవాడలోని అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు క్యాడర్ ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ దళం కూంబింగ్ నిర్వహిస్తుండగా, నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలి, 10మంది డీఆర్‌జీ జవాన్లు, డ్రైవర్‌ వీరమరణం పొందినట్లు సీఎం చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

    2/2

    నక్సల్స్ దాడిని దృవీకరించిన ఛత్తీస్‌గఢ్ సీఎం బఘెల్

    #WATCH | On reports of an IED attack by naxals on security personnel in Dantewada, claiming the lives of 11 personnel, Chhattisgarh CM Bhupesh Baghel says, "There is such information with us. It is very saddening. My condolences to the bereaved families. This fight is in its last… https://t.co/n1YV67sIoi pic.twitter.com/CC8Dj0uAca

    — ANI (@ANI) April 26, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ఛత్తీస్‌గఢ్

    ఛత్తీస్‌గఢ్

    ముంచుకొస్తున్న తుఫాను, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఆంధ్రప్రదేశ్
    Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    Congress Plenary: పొలిటికల్ రిటైర్మెంట్‌పై సోనియా కీలక ప్రకటన; బీజేపీ పాలనపై ఫైర్ కాంగ్రెస్
    కాంగ్రెస్ ప్లీనరీలో రోశయ్య, జైపాల్‌రెడ్డికి సంతాపం; రెండో‌రోజు సెషన్‌కు సోనియా, రాహుల్ హాజరు కాంగ్రెస్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023