NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 7 రోజుల్లో దేశం అంతటా CAA అమలు చేస్తాం: కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్ 
    తదుపరి వార్తా కథనం
    7 రోజుల్లో దేశం అంతటా CAA అమలు చేస్తాం: కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్ 
    7 రోజుల్లో దేశం అంతటా CAA అమలు చేస్తాం: కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్

    7 రోజుల్లో దేశం అంతటా CAA అమలు చేస్తాం: కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్ 

    వ్రాసిన వారు Stalin
    Jan 29, 2024
    03:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వారం రోజుల్లోగా దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ పేర్కొన్నారు.

    పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన సంచలన ప్రకటన చేశారు.

    అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించామని, మరో ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా CAAని అమలు చేస్తామని ఠాకూర్ అన్నారు.

    వారం రోజుల్లో ప్రతి భారతదేశంలోని CAAని అమలు చేస్తామన్నారు.

    డిసెంబర్ 31, 2014కి ముందు భారతదేశానికి బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వాన్ని అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సీఏఏను తీసుకొచ్చింది.

    సీఏఏ

    బీజేపీ అందించే గుర్తింపు కార్డులను అంగీకరించవద్దు: బెంగాల్ మమతా 

    శంతను ఠాకూర్ వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ తిప్పికొట్టారు. అందరినీ భయపెట్టి ఓట్లను రాబట్టుకోవాలని బీజేపీ అనుకుంటోందని మండిపడ్డారు.

    సీఏఏను బీజేపీ రాజకీయానికి వాడుకుంటోందన్నారు. బీజేపీ అందించే గుర్తింపు కార్డులను అంగీకరించవద్దని సరిహద్దు ప్రాంతాల ప్రజలను మమతా కోరారు.

    బీజేపీ ఇచ్చే నకిలీ కార్డు తీసుకోవద్దని, తమ వద్ద ఓటర్ ఐడీ కార్డు ఆధార్ కార్డు ఉందని చెప్పాలన్నారు.

    తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, పశ్చిమ బెంగాల్ మంత్రి శశి పంజా కూడా శంతను ఠాకూర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.

    ఈ ప్రాంతంలో సీఏఏను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించదని నొక్కి చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పశ్చిమ బెంగాల్
    మమతా బెనర్జీ

    తాజా

    Donald Trump: వలసదారులపై సుప్రీం తీర్పు అమెరికాకు ముప్పు: ట్రంప్‌ ఫైర్ డొనాల్డ్ ట్రంప్
    Rajinikanth: వివేక్ ఆత్రేయకు రజనీ కాంత్ గ్రీన్ సిగ్నల్  రజనీకాంత్
    Dry fruit lassi: పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే డ్రై ఫ్రూట్ లస్సీ ఇలా తయారు చేసుకోండి! జీవనశైలి
    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్

    పశ్చిమ బెంగాల్

    రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఎంసీ.. ఈనెల 24న పోలింగ్ భారతదేశం
    West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్  పంచాయతీ ఎన్నికలు
    పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ విజయనాదం; 15,000స్థానాల్లో గెలుపు పంచాయతీ ఎన్నికలు
    Mamata Banerjee: పంచాయతీ ఎన్నికల హింసపై విచారణకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చా: మమతా బెనర్జీ  మమతా బెనర్జీ

    మమతా బెనర్జీ

    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    12 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించిన బెంగాల్ ప్రభుత్వం: మమత పశ్చిమ బెంగాల్
    'తృణమూల్ కాంగ్రెస్' ట్విట్టర్ ఖాతా హ్యాక్; పేరు, లోగో మార్పు పశ్చిమ బెంగాల్
    2024ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తా: మమత బెనర్జీ పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025