NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka Judge: 'భారత్‌లోని ప్రాంతాన్ని పాకిస్థాన్‌గా పిలవలేం...': కర్ణాటక జడ్జిపై సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం
    Karnataka Judge: 'భారత్‌లోని ప్రాంతాన్ని పాకిస్థాన్‌గా పిలవలేం...': కర్ణాటక జడ్జిపై సుప్రీంకోర్టు
    'భారత్‌లోని ప్రాంతాన్ని పాకిస్థాన్‌గా పిలవలేం...': కర్ణాటక జడ్జిపై సుప్రీంకోర్టు

    Karnataka Judge: 'భారత్‌లోని ప్రాంతాన్ని పాకిస్థాన్‌గా పిలవలేం...': కర్ణాటక జడ్జిపై సుప్రీంకోర్టు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 25, 2024
    01:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లోని ఏ ప్రాంతాన్నైనా పాకిస్థాన్‌తో పోల్చడం అనుచితమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌ తీవ్రంగా హెచ్చరించారు.

    ఈ విధమైన వ్యాఖ్యలు దేశ సమగ్రతకు విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు స్వతంత్రంగా విచారణ చేపట్టినప్పుడు, న్యాయమూర్తి బహిరంగంగా క్షమాపణ చెప్పిన నేపథ్యంలో సీజేఐ సుమోటో ప్రొసీడింగ్స్‌ను విరమించారు.

    ఈ నిర్ణయం న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకే తీసుకున్నామని ఆయన తెలిపారు.

    వివరాలు 

    హైకోర్టు జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు

    ఇటీవల జరిగిన ఓ భూవ్యవహార కేసు విచారణలో, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానంద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    ఆ ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో పోల్చడంతో పాటు, కేసులో వాదించిన మహిళా న్యాయవాది పట్ల కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

    ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది.

    న్యాయమూర్తులు కోర్టులో చేసే వ్యాఖ్యలకు సంబంధించి కచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని, సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డివై చంద్రచూడ్
    సుప్రీంకోర్టు

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    డివై చంద్రచూడ్

    బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం సుప్రీంకోర్టు
    గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ  సుప్రీంకోర్టు
    స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా  సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టు

    NEET re-exam: నేడు నీట్ రీ-ఎగ్జామ్ పిటిషన్లను విచారించనున్న సీజేఐ నేతృత్వంలోని ఎస్సీ బెంచ్  నీట్ స్కామ్ 2024
    SC on Disability:చలనచిత్రాలలో వికలాంగుల చిత్రీకరణపై సుప్రీం మార్గదర్శకాలు  భారతదేశం
    Supreme Court: సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ పిటిషన్‌.. విచారించనున్న సుప్రీంకోర్టు  భారతదేశం
    Supreme Court: సుప్రీం కీలక తీర్పు.. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులు తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025