NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తమిళనాడు వర్షాల బీభత్సానికి 31 మంది మృతి.. రాష్ట్రానికి కేంద్రం రూ.900 కోట్లు : ఆర్థిక మంత్రి
    తదుపరి వార్తా కథనం
    తమిళనాడు వర్షాల బీభత్సానికి 31 మంది మృతి.. రాష్ట్రానికి కేంద్రం రూ.900 కోట్లు : ఆర్థిక మంత్రి
    రాష్ట్రానికి కేంద్రం రూ.900 కోట్లు : ఆర్థిక మంత్రి

    తమిళనాడు వర్షాల బీభత్సానికి 31 మంది మృతి.. రాష్ట్రానికి కేంద్రం రూ.900 కోట్లు : ఆర్థిక మంత్రి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 22, 2023
    02:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గత కొన్ని రోజులుగా తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 31 మంది మృతి చెందారు.

    ఈ క్రమంలో తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను అధిగమించేందుకు రూ. 900 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించారు.

    ఈ ఆర్థిక సంవత్సరంలో తమిళనాడుకు కేంద్రం ఇప్పటికే రెండు విడతలుగా రూ.900 కోట్ల నిధులను విడుదల చేసిందని సీతారామన్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

    ప్రాంతీయ వాతావరణ కేంద్రం గురించి కూడా సీతారామన్ మాట్లాడుతూ, చెన్నైలో మూడు డాప్లర్‌లతో సహా అత్యాధునిక పరికరాలు ఉన్నాయని,వాటి వల్లే టెన్'కాశి,కన్యాకుమారి,తిరునల్వేలి, టుటికోరిన్‌లలో డిసెంబర్ 17న భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిసిందని చెప్పారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మీడియాతో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి

    Watch: Smt @nsitharaman's full media interaction on the efforts of Central Govt on Tamil Nadu flood relief.@PIB_India @FinMinIndia @MIB_India @DDNewslive @airnewsalerts @pibchennai https://t.co/nrZU9HR8Ew

    — Nirmala Sitharaman Office (@nsitharamanoffc) December 22, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నిర్మలా సీతారామన్

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక భారతదేశం
    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఫైనాన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025