NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు
    కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు
    భారతదేశం

    కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు

    వ్రాసిన వారు Naveen Stalin
    April 04, 2023 | 11:59 am 1 నిమి చదవండి
    కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు
    'కాంగ్రెస్ ఫైల్స్' పార్ట్-2ను విడుదల చేసిన బీజేపీ; ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ లావాదేవీలపై ఆరోపణలు

    భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో తన సిరీస్‌లోని రెండో ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేయగా, 3వ ఎపిసోడ్‌ను మంగళవారం విడుదల చేసింది. 'కాంగ్రెస్ ఫైల్స్' మూడో ఎపిసోడ్‌లో 2012లో బొగ్గు బ్లాక్ కేటాపు కుంభకోణంపై దృష్టి సారించగా, పార్ట్ -2లో ఎంఎఫ్ హుస్సేఎన్ పెయింటింగ్ పేరుతో దోపిడీని, రాణా కపూర్‌కు పద్మభూషణ్ హామీని హైలైట్ చేస్తుంది. 2012లో బొగ్గు కుంభకోణానికి యూపీఏ ప్రభుత్వమే పార్ట్ మూడో ఎపిసోడ్‌లో ఆరోపించారు. మన్మోహన్ సింగ్ రెండవసారి ప్రధానమంత్రి అయినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ ప్రధాన లక్ష్య స్కామ్‌లని బీజేపీ వీడియో పేర్కొంది. ఈ స్కామ్ కారణంగా భారతదేశం రూ. 1,86,000 కోట్ల నష్టాన్ని చూసిందని కాషాయ పార్టీ తాజా ఎపిసోడ్‌లో విమర్శించింది.

    కాంగ్రెస్ తన 70ఏళ్ల పాలనలో రూ.48,20,69,00,00,000ను దోచుకున్నది: బీజేపీ

    కాంగ్రెస్ ఫైల్స్ పార్ట్-2లో పెయింటింగ్‌పేరుతో దోపిడీ, పద్మభూషణ్‌అవార్డును ఆశ చూపడం వంటి విషయాలను చూపించారు. రూ.2కోట్లకు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను కొనుగోలు చేయాలని యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్‌ను ప్రియాంక గాంధీ వాద్రా ఒత్తిడి చేసిన విషయాన్ని ఈ వీడియోలో బీజేపీ హైలెట్ చేసింది. కాంగ్రెస్ తన 70ఏళ్ల పాలనలో రూ.48,20,69,00,00,000 దోచుకున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను కొనుగోలు చేస్తే తనకు అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ ఇస్తామని వాగ్ధానం చేసినట్లు ఈడీకు రాణా కపూర్‌ మాటలను బీజేపీ ఈ వీడియోలో కోట్ చేసింది.

    ఆ రూ.2కోట్లు సోనియా చికిత్సకు వినియోగం

    అంతేకాకుండా ఆ రూ.2కోట్ల రూపాయలను కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు 'కాంగ్రెస్ ఫైల్స్' రెండవ ఎపిసోడ్‌ పేర్కొంది. మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ఈ వీడియోలను బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిగ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. 2004-2014 మధ్య కాంగ్రెస్ పాలనను ఆ పార్టీకి "లాస్ట్ డికేడ్"గా బీజేపీ పేర్కొంది. కాంగ్రెస్ ఇప్పటికే రాణా కపూర్ చేసిన ఆరోపణను రాజకీయ ప్రతీకారగా చర్యగా అభివర్ణంచింది. ఈ వ్యాఖ్యల్లో రాణా కపూర్ తో పాటు ఈడీ విశ్వసనీయతను కాంగ్రెస్ ప్రశ్నించింది. రాణా కపూర్ మార్చి 2020 నుంచి అవినీతి ఆరోపణల కేసులో ముంబయి జైలులో ఉన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    కాంగ్రెస్
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    తాజా వార్తలు
    ట్విట్టర్
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కాంగ్రెస్

    సూరత్ న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ నేడు సెషన్స్ కోర్టులో రాహుల్ అప్పీల్ రాహుల్ గాంధీ
    పాటియాలా జైలు నుంచి రేపు విడుదల కానున్న పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పంజాబ్
    Karnataka: 100శాతం నేనే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని; డీకేతో ఇబ్బంది లేదు: సిద్ధరామయ్య కామెంట్స్ కర్ణాటక
    ఆ భవనంతో ఎన్నో జ్ఞాపకాలు, అధికారిక నివాసాన్ని ఖాళీ చేస్తా: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ జేపీ నడ్డా
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా అమిత్ షా
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్

    తాజా వార్తలు

    నేడు కోర్టుకు హాజరుకానున్న ట్రంప్; న్యూయార్క్‌లో హైటెన్షన్ డొనాల్డ్ ట్రంప్
    మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం చైనా
    బీజేపీ-ఏఐఏడీఎంకే పొత్తు కొనసాగుతుంది: ఈపీఎస్ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం/ఏఐఏడీఎంకే
    10వ తరగతి తెలుగు పేపర్ లీక్; ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు తెలంగాణ

    ట్విట్టర్

    ఎలోన్ మస్క్ ట్విట్టర్ నీలం రంగు పక్షి లోగోను Doge మీమ్ గా మార్చడానికి కారణం ఎలాన్ మస్క్
    ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ చెల్లించడానికి నిరాకరిస్తున్న టాప్ సెలబ్రిటీలు, సంస్థలు ధర
    SBI బ్యాంక్ UPI, నెట్ బ్యాంకింగ్ సేవలలో సర్వర్ అంతరాయంతో నష్టపోతున్న వినియోగదారులు బ్యాంక్
    వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కేరళ: రైలులో గొడవ; తోటి ప్రయాణికుడికి నిప్పంటించిన వ్యక్తి; రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు కేరళ
    మస్కిటో కాయిల్‌ నుంచి విషవాయువు; ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి దిల్లీ
    మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం రాజస్థాన్
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023