NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు
    తదుపరి వార్తా కథనం
    కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు
    'కాంగ్రెస్ ఫైల్స్' పార్ట్-2ను విడుదల చేసిన బీజేపీ; ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ లావాదేవీలపై ఆరోపణలు

    కాంగ్రెస్ ఫైల్స్: బొగ్గు కుంభకోణం, ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ లావాదేవీలపై బీజేపీ ఆరోపణలు

    వ్రాసిన వారు Stalin
    Apr 04, 2023
    11:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో తన సిరీస్‌లోని రెండో ఎపిసోడ్‌ను సోమవారం విడుదల చేయగా, 3వ ఎపిసోడ్‌ను మంగళవారం విడుదల చేసింది.

    'కాంగ్రెస్ ఫైల్స్' మూడో ఎపిసోడ్‌లో 2012లో బొగ్గు బ్లాక్ కేటాపు కుంభకోణంపై దృష్టి సారించగా, పార్ట్ -2లో ఎంఎఫ్ హుస్సేఎన్ పెయింటింగ్ పేరుతో దోపిడీని, రాణా కపూర్‌కు పద్మభూషణ్ హామీని హైలైట్ చేస్తుంది.

    2012లో బొగ్గు కుంభకోణానికి యూపీఏ ప్రభుత్వమే పార్ట్ మూడో ఎపిసోడ్‌లో ఆరోపించారు. మన్మోహన్ సింగ్ రెండవసారి ప్రధానమంత్రి అయినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ ప్రధాన లక్ష్య స్కామ్‌లని బీజేపీ వీడియో పేర్కొంది.

    ఈ స్కామ్ కారణంగా భారతదేశం రూ. 1,86,000 కోట్ల నష్టాన్ని చూసిందని కాషాయ పార్టీ తాజా ఎపిసోడ్‌లో విమర్శించింది.

    కాంగ్రెస్

    కాంగ్రెస్ తన 70ఏళ్ల పాలనలో రూ.48,20,69,00,00,000ను దోచుకున్నది: బీజేపీ

    కాంగ్రెస్ ఫైల్స్ పార్ట్-2లో పెయింటింగ్‌పేరుతో దోపిడీ, పద్మభూషణ్‌అవార్డును ఆశ చూపడం వంటి విషయాలను చూపించారు.

    రూ.2కోట్లకు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను కొనుగోలు చేయాలని యెస్ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్‌ను ప్రియాంక గాంధీ వాద్రా ఒత్తిడి చేసిన విషయాన్ని ఈ వీడియోలో బీజేపీ హైలెట్ చేసింది.

    కాంగ్రెస్ తన 70ఏళ్ల పాలనలో రూ.48,20,69,00,00,000 దోచుకున్నట్లు బీజేపీ ఆరోపించింది. ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను కొనుగోలు చేస్తే తనకు అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ ఇస్తామని వాగ్ధానం చేసినట్లు ఈడీకు రాణా కపూర్‌ మాటలను బీజేపీ ఈ వీడియోలో కోట్ చేసింది.

    బీజేపీ

    ఆ రూ.2కోట్లు సోనియా చికిత్సకు వినియోగం

    అంతేకాకుండా ఆ రూ.2కోట్ల రూపాయలను కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించినట్లు 'కాంగ్రెస్ ఫైల్స్' రెండవ ఎపిసోడ్‌ పేర్కొంది.

    మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ఈ వీడియోలను బీజేపీ తన ట్విట్టర్ హ్యాండిగ్ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

    2004-2014 మధ్య కాంగ్రెస్ పాలనను ఆ పార్టీకి "లాస్ట్ డికేడ్"గా బీజేపీ పేర్కొంది.

    కాంగ్రెస్ ఇప్పటికే రాణా కపూర్ చేసిన ఆరోపణను రాజకీయ ప్రతీకారగా చర్యగా అభివర్ణంచింది. ఈ వ్యాఖ్యల్లో రాణా కపూర్ తో పాటు ఈడీ విశ్వసనీయతను కాంగ్రెస్ ప్రశ్నించింది.

    రాణా కపూర్ మార్చి 2020 నుంచి అవినీతి ఆరోపణల కేసులో ముంబయి జైలులో ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    తాజా వార్తలు
    ట్విట్టర్

    తాజా

    Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌! కమల్ హాసన్
    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్

    కాంగ్రెస్

    బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా? బీజేపీ
    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస చంద్రబాబు నాయుడు
    ఈనెల 24-26తేదీల్లో కాంగ్రెస్ ప్లీనరీ- కొత్త సీడబ్ల్యూసీ నియామకం ఎలా ఉండబోతోంది? సోనియా గాంధీ
    కాంగ్రెస్ ప్లీనరీ ప్రారంభం: స్టీరింగ్ కమిటీ సమావేశానికి సోనియా, రాహల్ గైర్హాజరు సోనియా గాంధీ

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు భారత జాతీయ కాంగ్రెస్/కాంగ్రెస్ పార్టీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా

    తాజా వార్తలు

    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    స్టార్మీ డేనియల్స్ ఎవరు? ఈ పోర్ట్న్ స్టార్‌తో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధం ఏంటి? డొనాల్డ్ ట్రంప్
    దిల్లీని వణికిస్తున్న భారీ వర్షాలు, పలు ప్రాంతాలు జలమయం; ట్రాఫిక్‌కు అంతరాయం దిల్లీ
    ఏడాదిలో రూ.6లక్షల ఇడ్లీలను ఆర్డర్ చేసిన హైదరాబాద్ వ్యక్తి హైదరాబాద్

    ట్విట్టర్

    ప్రకటన ఆదాయాన్ని బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న క్రియేటర్‌లతో పంచుకోనున్న ట్విట్టర్ ఎలాన్ మస్క్
    ట్విట్టర్ లో గోల్డ్ చెక్ మార్క్ వెరిఫికేషన్ కోసం వ్యాపారుల నుండి నెలకు $1,000 వసూలు ఎలాన్ మస్క్
    ట్విట్టర్ బ్లూ టిక్‌ కోసం నెలకు రూ.650 చెల్లించాల్సిందే ప్లాన్
    భారతదేశంలో 2 ట్విట్టర్ కార్యాలయాలను మూసేసిన తర్వాత, ముగ్గురు ఉద్యోగులు మిగిలారు ఎలాన్ మస్క్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025