NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
    భారతదేశం

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 05, 2023, 09:40 am 0 నిమి చదవండి
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
    ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ

    కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమెను.. దిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ అరూప్ బసు బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరే సమయంలో సోనియాగాంధీ వెంట ఆమె కుమార్తె ప్రియాంక వాద్రా ఉన్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై సర్ గంగారామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. డాక్టర్ అరూప్ బసు బృందం సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలోని ఛాతి విభాగంలో ఆమెను జాయిన్ అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అమె వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.

    ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు

    సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరడంపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. దిల్లీలో రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జూడో యాత్రలో ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రాతో కలిసి సోనియా గాంధీ పాల్గొన్నారు. సోనియా గాంధీ ఇప్పటికే రెండు సార్లు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ఆమె పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. ఇది వరకు కూడా సోనియాకు ముక్కు నుంచి రక్తస్రావం కావడం వల్ల ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఛాతిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ కోసం చికిత్స తీసుకున్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    దిల్లీ
    కాంగ్రెస్

    తాజా

    నిఖత్ జరీన్ గోల్డన్ పంచ్.. రెండోసారి టైటిల్ కైవసం బాక్సింగ్
    దేశంలో విజృంభిస్తున్న కరోనా; 1,890 కొత్త కేసులు ; 149 రోజుల్లో ఇదే అత్యధికం కోవిడ్
    రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు కాంగ్రెస్
    శ్రీహరికోట: భారతదేశపు అతిపెద్ద ఎల్‌వీఎం రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో ఇస్రో

    దిల్లీ

    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు; 44 కేసులు నమోదు, నలుగురి అరెస్టు నరేంద్ర మోదీ
    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత

    కాంగ్రెస్

    శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    Karnataka Assembly Elections: 124మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ కర్ణాటక
    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు రాహుల్ గాంధీ
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023